అయ్యలరాజు కవితా ఎభపం
(అయ్యలరాజు రామభదుని రామాభ్యుదయం కావ్యంలోని ఎన్నికైన పద్యాలకు మన్నికైన వ్యాఖ్యానం)
సాహితీ సొంస్ప్రాతిక నం్భ 5 కియ్స్వే, 220 రాఖారు- 3
AYYALARAJU KAVITHA VYBHAVAM
Poetic Selections from ‘Ramabhyucaye mu’ by Ayalaraju Ramabhadrudu with Literary Commentary By Dr. Kothapalli Visweswara Sastry
(C) Yuvabharathi. Secunderabad-500 003.
యువభారతి wd Ree No: 3279 (ప్రమరణ : 78 క్ (పభమముదణ : డిసెంబరు 1981 కే 1 ఖో in చ పతులు: 1200 a
ముఖపత్ర చితణ: శీలా వీరాజు
ముద్రణ: గాయి (పింటర్స్ తిలక్ రోడ్, హైదరాబాదు-500 001
ముఖవి(త ముదణ : రామా [పీంటర్స్, హైదరాబాద్.
(సతులకు : యువభారతి, 5, కింగ్స్వే, సికించాబాత-500 003 లేదా
యువభారతి కార్యాలయం, ఆంధసారన్వత పరిషత్ భవనములు తిలక్రోడ్, హైదరాఖాదు. 500001.
ఖ్
ల. రు; కగు.
యువభారతి పరిచయం
మనిషిలో అంకర్తీనంగా నిక్షి పంగా ఉన్న (పతిభాపరీమళాలు పరివ్యా పం కాగలిగి నప్పుడే అతని సృజనాత్మక శక్తికి సార్థక్యం చేకూరు తుంది. సమాజంలో సౌందర్యం, సౌజన్యం పెంహొందటానికీ అనువై న వాతావరణం ఎర్చడుతుంది. పరన్పరావగాహనం జరుగుతుంది, నిర్మాణా త్మక దృక్పథాలకు పాచుర్యం లభిస్తుంది సమైక్యభావాలు కుదురు కుంటాయి
యువభారతి కడవిన పదునెనిమిదేళ్టగా నమాజంలో సామరస్యాన్ని పెంపొందించేందుకు సాహిత్యం కంటె ఇతరమైన సాత్త్విక సాధనం లేదనే వ ఇతోధిక కార్య[కమాలు రూపొందించి కృషి వేస్తున్నది. సాధ్య నంత తక్కువ వెలకు వీలయినంత ఎక్కువమందికి ఉత్తమ సాహిత్యాన్ని pn స్తే సాహిత్యం పట్ల (ప్రజానీకానికి అనుర క్రి పెరుగుతుంది నే నమ్మ కంతో (ప్రచురణ కార్య కమాన్ని చేపట్టింది. ఇంతవరకు 77 (ప్రచురణలను [{పచురించి "మూడులక్షల (పతులకు పి పగా సాధ్యమైనంత తక్కువవెలకు తెలుగు పాఠకులకు అండింట వూనుకొన్నది.
భారత దేశంలో ఎక్కడున్నానరే యువభారతి నిర్వహిన్తున్న సాహి త్యోద్యమంలో పాలు పంచుకునేందుకు [ప్రారంభిం పబడిన సాహితీమ్మిత పథకంలో 7100 మండి సహృదయులు చేరి (పణాళికను విజయవంతం వేశారు. యువభారతి భవిష్యన్నిర్మాణంలో నహకరించేందుకు ఆరంభింప బడిన నభ్యత్వ పధకాలలో భారతీ మి[తులుగా 726 మంది, పక ణులుగా 70 మందిచేరారు.
ఉడుతా భక్తితో మేము చేస్తున్న భాషాసేవకు అండదండలుగా నిలిబారు ప్రజలు. వారి సొహార్థం, భాషా పియత్వం ఇవే మా పెట్టుబడి. మా తపస్సు ఫలించి తెలుగుదేశంలో అధ్యయనశలతా, పొజన్యం పెంపొం చాలని ఆకాంక్షి స్తున్నాము, నహృదయుల నహకారాన్ని ఆరిన్తూ హదరాబాదు, ఇరివెంటి కృష్ణమూరి డిసెంబరు 1981 అథ్యక్షుడు ; యువభారతి.
అయ్యలరాజు కవితా వెభవం
రామాయణం ఆదికావ్యం, ఇతిహాసం ఏకనాయకమే అయినా ఎన్నో కథలకు పట్టు. (ప్రబంధయుగంలో రాయల అ|శయంలో (ప్రశిద్ధి వడనిన అయ్యల రాజురామభ దుడు రామాయణాన్ని (ప్రబంధంగా రూపొందించి ఒక కొత్త (ప్రయోగమే చేసినాడు. ధారావద్దికీ, పదసొష్టవానికి. నన్నయ పలె న్మిగహం ఉన్న శృంగార రనపోషణకూ, చెవులకూ మనన్సుకూ ఇం పైన శద్దాలం కొరాలకూ లక్ష్యప్రాయమైన (ప్రబంధంగా రామకధను రామా భ్యుదయ (పబంధంగా రూపొందించినాడు.
- ఆయ్యల రాజురామభ ద్రుని కవితారీతులపై పరిశోధనచేసి సిద్దాంత గ్రంథమును నమర్పించి 1974 లో ఆం(ధధవిశ్వవిద్యాలయంవారి PhD, సట్టమును సంపాదించిన డా. కొ త్తపల్రి విశ్వేశ్వరళాస్త్రిగారు విజయవాడ కె'చి.ఎన్. కళాశాలలో అం,ధోపన్యాసకులు, మా యువభారతి నిర్వపిన్తున్న సాహిత్యోద్యమంలో పాలువంచుకోవాలనే ఉత్సాహంతో “అయ్యల రాజు కవితా వైభవం” వాసి మాకు (వచురించుకునే అవకాశం కల్పింవినారు.
రామభ(ద్రకవి రానూభ్యుదయంలోని కొన్నిమంచి వద్యాలను ఏరి వాటిలోని సొగనుఅను పరిచయం చేస్తూ రచన సాగించినారు డాక్టర్శాస్త్రీ, గారు. ఉడుతాభ క్రితో మేం చేస్తున్న ఈ సాహిత్య ప్రచారంలో డాక్టర్శాస్త్రీ, గారీ నహకారం మాకెంతో ధైర్యాన్నీ, నంతోషాన్నీ కల్గించింది, డాక్టర్ కొత్తపల్లి విశ్వేశ్వరశాస్త్రిగార్కి మా కృతజ్ఞతాభివందనములను తెలియ చేస్తున్నాము,
హైదరాబాదు ఇరివెంటి కృష్ణమూ ర్తి డిసెంబరు, 1001. అధ్యక్షుడు : యువభారతి
(పపనావన
అణాల
(శ్రీ కష దేవరాయల యుగమున అంధ్ర సాహిత్య వనమున [పజంధముల పంట పండినది, ఆ (ప్రబంధ ఫలములలో రామభ్యుదయ నువో | ఫబంధ మొకటి. దీనిని అయ్యల రాజు రామభదుండను కవి శేఖ రుడు రచించెను. ఈత(డు కృష్ణ రాయల కొలువులోని అష్ట దిగ్గజ కవులలో నొక్కడను | పతీతి గలదు. కాని అందుకు జన కుతి వినా [పజలా ధార మేమీయును గాన రాదు,
కృష్ణరాయల | వేరణచే సకల కథా సొరనం| గహమను కావ్యమును రచించితినని చెప్పిగొన్న రామభ్యదుండు నీత (డును నొక్కడే యని భావించి, చాల మంది పండితులు అయ్యల రాజు రామభదుండు కృష్ణ రాయ్మ కొలువులో నున్నట్లు (శ్రాంతి పడినారు. శాని ఈ యిర్వురు రామథ|దు లును భిన్న వ్యక్తులు. ఈ యంశము నా పరిశోధన నిజంధమున నోపప త్తి కముగా నిరూపింపబడీన ది.
కృష్ణ రాయల యనంతర కాలమున అశియరాను రాయని మేనల్లు డగు గొబ్బూరి నరసరాజు నా స్థానమున అయ్యల రాజు రామభ దు డున్నా6ండు, ఆ గొబ్బూరి నరనరొజునకు [కః ఈ॥ 1550 |పొంతమున అయ్యల రాజు రామభదుండు తన రామాఘ్యదయ (పబంధము నంకీత మీచ్చినాండు,
(శ్రీ ను([దామాయణ కథనితివృ త్తనముగా గ్రహించి, |పబంగ ఫక్కీలో నిళండీ కావ్యమును రచించీనాండు. ఈతని కవిత్వము |పౌఢమై వెద్దనాది (వబింభకవుల కవిత్వమున కంత మా]|తిమును దీసి పోవునది కాకున్న ది. ఛారాళుద్ధి కిల్లి, ఘకళష్టి స్ఫూరితో వ ర్తీల్లుచు, తోరంబైన రనస్థితి కలిగి, అఖిల పచ్యా[ కాంత మై ఈతని (ప్రబంధము. వర్షారంథమును బోోలియున్న ది. ధ్యని చాలని కావ్యము నిరర్థకిమని || హించిన ఈ కవి ధ్వని సహిత మును, ఉపబేశయుతమునగు ను త్తమ శావ్యమును రచించి, (పొఢ (ప్రబంధ కవుల క్ని నొక్క(డై భ( దమగు స్థానము నధిష్టింప(గ ల్గినా(డు.
అయ్యలరాజు రామభ్యదుని కెత అంద మెనదె చెపికింజవి కొల్చు చుండును. క్నతిపతియగు గొబ్బూరి నరసరాజు తన్ను కావ్య రచనకు పేశేవించుచు తనతో నన్నట్లుగా రామభ్మదు(డు రచించిన ఈ కింది ౧౧ పద్యముంజూాడుడు ‘
“కితిపతి యెొన్వడైననగు,( గీకియ సొమ్ము నృపాల కోటికిం, గృ తిపతి యెన వాం డె కృతకృత్యుండు, గాన నొనర్చు స_ప్పసం తతులకు నెక్కుడం [డు కృతి. చాళరధిద్ద కథా సుభా చమ త్కృత క్భతి, రామభద 1 చెవికింజవికొల్పు,
భవత్కవిత్వముల్ ”
ఈ సద్యములో కృతి వతి చెప్పినళ్లు రామభదుండు రామాయణ కథను చమత్కృత కృతిగా, చెవికిం పుకొల్చునట్లు రచించినా(డు. కతి పతి కోర్కెను కని నూటికినూరు పాళ్ళు చెల్లించినాండు. ఇందాతండు (పదర్శించిన చమళత్కారములు, చతురో కులు పాఠకుల హృడయములను బరవశింపంజేయును. యమ కాను (పాసాదిళ కళ జ్వాలంకారము లీతని చమచ్కార ములకు( రావలములు. ఈతని చమశ్కార ముల కాక్ళష్టుండైన చేమకూర వేంకట కవి పతి పద్య చమత్కృతి గల విజయ విలాసమును రచించినాండు.
అం లేగాక రామభదుని కవితలో శ్లేష, అచ్చ తెనుంగు పరాకాష్ట నందియున్నవి. రామభదుండు చమత్కార విషయమున చేనుకూర కవి "కెట్లు మార్గదర్శకు(డో, శే శ షలో పింగళి నూరన రామరాజ భూవణులకును, అచ్చ తెనుగున పొన్నె గంటి తెలగన్న (పభృతులకును అట్లు మార్ష దర్శకు కైనాండు. కవిత్వమున శ్లేష, అచ్చ తెనుంగు, చమళ్కోరము మున్నగు కొ త త (ప్రయోగము లొనగ్నిన అయ్యల “జు రొవాఖభ దుని న్ బంఫయుగ నవీనగుణ సనాధుండనవచ్చును.
కవితా (పొడిని బట్టి వెద్ద నాద్యస్ల దిగ జములను డీకొనజాలిన రవి దిగజమీతండు. 3 లీవిన్యాసము, కల్పనా చమత్కృతి, (నన్ని వేళ కల్పన) జో చితీ నిర్వవాణము, రసబోవషణమ్య్కు పొ[త చితణము, వర్ణ నలు, అలంకార ములు, ధ్యని, చమఆారము - మున్నగు సాహి ళ్యాంశము లన్నీంటి యందును ఈతడు నిది. రామరాజ భూషణుని se న వాడు అయ్యల రాబ్రా 'రామభ| దుండను నొక జన [ళుతి గూడ కలదు. ఏదో యొక ఘట్టము
'నెడ మాతమే (శద్దవహింపక రామభదుండు తన శ కిని క*వ్యమంత టను
2అిచి రాడు, (పతి పద్య్యమునందును రిన మె”, ధ్వనియో, అలంకార 'మోః శబ్ద చినణ మో ఏదో ఒక చమళత్కా రమును జూవించు టితని (పళ్యేకత,
ఇన్ని యు త్రమ కవిశా లత్షణములు గల యిమ్మవోకవి విశేషించి గెన్ప రామభ కుండు. వ్యాదయ పద్యాధిష్టిత రానుభ దు(డనని తన గద్యలో చెప్పికొనినాండు. రాముని అడుగడుగునను (శ్రీ మహోవిష్ణువుగా భావించి అనన్య సామాన్యమగు తన రామభ కిని వకటించినాండు. శామ భ దుశు (పాసంగిక ముగా రచించిన నూ క్తులు._
“బంధ మోక్షణమసుటద్భుతంబ రఘు చందదుని (పాపొకయింత గల్లినన్ ,” “చేరి రఘు వీరు గొల్చిన వారి కెచట( జేటులేదు” మున్నగునవి ఆశని రామ భ ర్తి ర్తి నీద నృనముము.
ఇట్టి రామభ్యదుని కవిత్వమునకు లోకమున |[బచారము లేకుండుట కోచనీయము. wens చెలిసిన రామ కథ యగుటచే కా(జోలు ఈతని | కబంధము పాఠకుల యు ేతకు గురియెనది. మరియు రామకథకు (క బింధత్వమును గలిగింవవ లెనను చూపుగల వా(డగుటనే, కవి అనేక మూల కథా సన్ని వేళములను త్యజించు టయు, సం గహించుటయు చేసి, మట్కాం డల రామ కథను ఎనిమీ దాశ్వానముల (పబంధముగా నిగ్మించినా(డు, (పేబింధ ఫక్కి-లో నొక సంప రామాయణమును రచించినా(డు. కథ కొటుకు గాక కవియొక్క. (పొబంధిక నై నై పుణ్యమును (గహించుటశే రామో భ్యుదయనును జదువవ లెను,
సమ్మగ సుందరముగా రామకథను సందర్భింప కుతూహాలను గల పొఠకులు ౭ం౦గనాథ, భాస రాది రామాయణపుల( జదువు చుండి రేగాని "రామి స్థ్రదయము నవ్వగు ఏ) 49వ రై పరైరి. (కబంధ పఠన & తువాలులు మనువసు చర శాదులను ఎదువు చుండిలేగాని, రామాభ్యుదయము 'నెవ్వ సను బఒఠిం.రె రె. ఇటు 'రామాభ్యు 3 యమునకు ఆ పూర్వ రామాయణ మ'లకు గాని, ముకువను చరి కాది (ప్రపం ఫములకు ( గాని వచ్చినంత (పతిష్ట రాలేదు.
అంతేగాక ఈ కావ్యమున కింత వూర్వుము ఆము _క్లమాల్య బా వను చరి| తది కబంధ ములకువ లె నెన్వరును వ్యాఖ్యాన ములు Kk వాయక పోవుటయు గూడ దీనికి ప్రచారము లేకుండుట కొక కారణమై యుండును. ఈ [గంధ విషయ సెళ్తుకొన్న పుడు కొందరు విమర్శకులు “కానక కన్న
IV
సంతానంబుగావున ! కానక కన్న సంతానమాయ అను పద్యము వంటి పద్యముల [గంధ మంతటా గలవనియు, ఈ (గంధ పఠనము క్షి ష తర మైన దనియు చెప్పుట జరిగినది. ఈ (గంధమును వావిళ్ళ వారు తప్ప మ జివ్వరు [వేచురిరివక పోవుటయు మజియొక కారణము. ఇటీవల 1967లో ఆం[ద్యపదేళ్ సాహిత్య అకాడమీ ఆచార్య "క. వీ, ఆర్. నరసింవాంగారి పీఠికలో [వకటించువరకు దీని (పాళన గై మంతగా తెలియదు ఇన్ని కారణములచే రామాభ్యువయము [పచారము "లేక మట్టిలో పడిన మాణిక్యమువలె మరుగున పడిపోయినది.
అయ్యలరాజు వారి వంశము పండిత వంశమనియు, కవి వంళమనియు (ప్రసిద్ధి వహించినది. తామభ్ళదుని (పపి తామహుండగు నయగల రాజు రొయ కవి బిరుదాంకితుడు. ఆతని (గంధము లేమి యు లభ్యమగుట లేదు. గామభదుని తాతయగు తిస్పయ్య ఒంటిమెట్లరఘువీర శతకమును రచించెను. వీరి వంశములోని 'వారేయగు అయ్యల భాన్క_ర కవులు రెట్ట మశము._.అను వ్యవసాయ శాస్త్ర (గంధమును రచించినారు అయ్యల రాజు నారాయణా మాత్యుండను కవీ వాంనవింళతి.*అను నొక కావ్యమును రచించినాండు. అందాత(డు “మా యయ్యల రాజు వంశజుల నాది కవీం| దుల సన్ను తించెదన్ అని తన వంశములోని పూర్వకపుల నెల్లర ే'క్వేర వరుసన న్వుతించినాండు. దీనినిబట్టి అయ్యలరాజు వంశము పండిత కవీ వంళమని చెస్చనొప్పును.
వీరందరిలో రానూభ్యుదయ మవో (పబంధ నిరఇతయగు అయ్యల రాజు రామభ|దు(డు సు(వనిద్ధుండు. అందుచే నీతని సౌలభ్యము కొ “అయ్యలరాజు” అని వ్యవవారింపనై నది. కొన్ని యెడల అయ్యల రాజు... అనియు, కోన్ని యెడల రామభ, దు(డనియు సౌలభ్యా "వేక్షతో న్యవవారించితిని,
అయ్యల రాజు కవిత్యములోని మాధుగ్యమును, అంద చందములను నంచివెట్టుటకు (పయత్నించినాను. సహృదయులు స్వీకరించినచే నా (పి. సఫల మైనట్లు భావింతును. నాకు ఈ అవకాశమును గల్పించిన యువ భాంతి కార్యకర్త లకు నొ కృతజ్ఞతలు.
వీజ మవాడ, భవదీయుడు 24.781 | కొ” త్తపల్లి విశ్వేశ్వర శారా
9
ర. కల్లోల డోలా సముల్లోలలీలాస
రాళమ రాళ వాచాల రురము
లుంగలవం గానువంగి భృంగీజాత సంగిత భంగీతరంగితశంబు
వాశపోతోద్ధూత వాసనావశలన న్మళ్లి కా వల్లి కా వేల్ల నంబు
కిన్నరీ ఖీచరీ పన్నగీ జనగీత సుఖద నానాగాన ముఖర ఖర
మది కనుగొం"ు, రాశామృగాంక వదన !
మదన విశిఖాయ మానాసమాన కునుమ సముదయాసార సౌరభోచ్చ్యసిత దళది శఛాచలంబగు చితకూటాచ౭ ౦బు (6-62)
రాముడు సీతకు చ్మితకాటాచలమును జూపి వరించి చెప్పుచున్నాడు, ఇందు కవీ వాడిన వృత్శ్యను! పొసాలం కారము వీనుల విందొనర్చు చున్నది. ఇందలి శైలీ విన్యాసమతి నునోవారము. (శ్రీనాధుని శైలికి రామరాజ భూషణుని శైలిని జోడించినంత యందముగా నున్నది. నాతి సులభమును నాతి కఠినమునునగు పదజాలముతో గూడి పాంచాలీ రీతిలో కదళీ పాకమున గొప్పుచున్నది. మరియు కన్నుల పండు వొనర్చు దృళ్యములతో, వీనుల విందొనర్చు సంగీ" ధ్వనులతో, నాసికాతర్చణ 'మొనర్ను ప్లుప్ప సౌరభముల తోను నొప్పుచున్నట్లు కన్నులకు? గట్టినట్లుగా చి తకూటాచల శోభను వర్ణించిన కవి కెళశలము (వళంసార్ద్హ ము,
9. శాపసోత్తమదత్త దర్భ చర్వణనుత్త ఛుంభత్కుర ంగికా డింథకంబు వాచంయమేళ్వరాధ్వర నిరంతరవోమ ధూమసంఛన్న పొథొద పధము మౌనిచ శేళ కుమార చకా నీత ఫలమూఃల క శ సమిళ్చ్పల్థవంబు
10
సనంయమికన్యకాజన కృ శాఖల భూాజ వల్లి కా పరిణయ వెభవంబు
పర్తశాల తరుస్కంధబడ్గ లోవా
ణి ధి
పంజరారూఢ కీర సంపఠ్య మాన భానురామ్నాయ శాగ్తేగితి వోసరవము కలశజా|శమ పదము రాఘవులు గనిరి. (d-1 12
J
సీతా రామ లద్మణులు గాంచిన అగస్త్యా శమమును కవి ఆర్షో చిత వాశావరణముట్టి పడునట్లు, అతి నవాజ సుందరముగా కనులకు (గట్టినట్లు చితించినాడు. స్వభావోక్ష్క్యలంకారముతో నుట్టిపడుచున్నదీ వర్ణనము. ఇదియును నాతి సులభము నాతికఠినమునై కదళీపాకనున పొంచాలీ రీతిలో స్ఫుచున్న ది.
ఇట్లు దీర్గ సంస్కృత సమానములను వాడుకే కాక యెడ నెడ aa) యి | నిక్కువి కేవల సంస్కృత పదములతో పద్య రచన యొనర్చినాడు.
10. పాక విధానం చీతం, శాకరుచిం కింవదామి, నమతానాన్న § స్తో దధి ఘృతానాం నా నా కల్పిత ఫల రసాయనానా, మనుచున్ . (8-21)
దశరథుని యాగమునకు వచ్చిన వి|పులు భోజనాలు చేయుచు నిట్లను కొనిరంట. విపుల వలుకులెంతో నరనముగా నున్నవి. భోజన | పియులగు (ఆఛావ్మాణులు ఆయా శాకపాకములను మెచ్చుకొనుచు తృ ప్తి; భుజించిరి
కాబోలు. ఇట్టి పద్యము లాతని సంస్కృత భాపొభిమాననును? పొండిత్యమును వ్య క్క మొనర్చును.
సురలు వై కుంఠమున కేగి (శ్రీ మవో విన్తువును (ార్డించునవుడీతడు (వాసిన యో [కింది పగ గ్రములం జొడుడు.
11
11. వారయే, జిత మరుదరయ్ి, తరయి భవ వారి'ధేళ్ళు, ధన్యజనానాం సురతర వే. స్మరగుర వే, స్ధిర వేదమయాయ, దేవ దేవాయనమః (8-56)
12, (స్రగ్ధర. (శీమన్నే[ తాంచలాయ (శితభరణ నమస్సింధు కన్యావరాయ 'శేమారామాయ మాయాకితవదితి భవశేళ కృ త్చాభవాయ శ్యామాయశజ్యూవ శే! కేజటి వాదయ గృవాస్థః (పసీద (ప్రసీద స్వామిన్యాం పాహి పాహీళశ్వర వరదవారే శార్జ పాణేక్ళృపాళో (8-51)
గ్ న్
దైవస్తోతములుగాన సంస్కృతమున6 'జేయంబడినవి. తెలుగు ఛంద స్పులోకంద పద్యముగా మొదట రచించుట విశేషము. రెండవ పద్యము సంస్కృత ఛ0౦దమున (సగ్గరావృత్త మున కూర్చుంబడినది. ఇది యీతని సంస్కృత పాండిత్యదో్యోతకము.
లోకజ్జుడగు నిమ్మువోకవి ఆయా సందర్భములలో కొన్ని సంస్కృత లోకోక్తులను గూడ వాడినాండు. ఉచా॥ 1. య్యతధూమ న తాగ్నిః, 2. నజైవం శకేళచాత్సరమ్, శీ. “కరా భోకాజనార్టని యటంచు | కుతుల్ "టన్ వినవే, 4. [కియా కేవల ముత్తరమ్. ల్. (స్త్రీ రత్న్వందుష్కులాదపి, 6. యతో ధర్భున్నతోజయ” యనన్వ్విన వే. ఇట్టి వింకన్నియో గలవు. వీనిలో శాన్ర్ర వై దువ్యము గూడ గలదు,
18, ఆర్హుల నీవ నేరు వవయంగం[దిమూ ర్తి విలానవ ర్తి, వెన్ గ_ర్తవు భరవుం దలంపంగా బరివా ర్రవునీవ, నీవ చి న్యూ ర్రివి, నీ వపోవణ చణుండవు, క ర్తుమక రు మన్యధా కరు ముదార శక్తియు జగంబుల నీవకచా గదాధరా : ౨, (8-62)
సురలు (శ్రీమన్నారాయణునిట్లు (పార్థించుచున్నారు వారి మ్ ని గు వర "క హో సో[తము చ్వారా సృష్టి స్థితిలయ కారుడగు పరమేశ్వరు డొక్కడే క్రీము
12
విష్ణువు అని ఏశేశ్వరోపాననమును కవి శెల్పుచున్నాడు. ఈ పద్యము లోని అను |పొనములు |శవః చేయములుగానున్నలవి. “కరు మక ర్తు మన్య ధా కరు ముదార శ కిియు జగంబుల నీవకదా . అనుచో నింకు సంస్కృత పచానుకరణము (శావ్యముగా నున్నది
అవకగరణములేక సంస్కృత శబ్దము |పయోగింపవచ్చునని మొకా నొక, కవి చెప్పెను. _ “వినానుకరణం కళ్చిదాద్య శబ్దం |పచతుతే”అని నూ క్రీకరించి “క రు మకర్తు మన్యభా కర్తు ముదార శక్తిని” ఇవి మెద లె నవి. అని అధర్యణ కారి కావళి సంజ్ఞా పరిచ్చేదములో నుదాహరింపంబడిన చి,
ఆంధ (పబంధమునందు, -గేవల సంస్కృత శబ్దము (పయోగింప వచ్చును. *““పబం ధే కేవలాద్యస్య (పయోగవ్యన దోవక్ళత్ ” అని నూ త్రీక రించి ““వార యే జితమరుదరయే...._ చేవ చే వాయనమళ” ఇవి మొదలగు (పయోగంబుల నేకంబులు గలవని... రామాభ్యుదయ పద్యము అధ్వగణ కారి కావళి సంజ్ఞా పరిచ్చేదములో నుదావారింప(బడిన ది.
దీనినిబట్టి అయ్యల రాజు రామభ దుడు గొప్ప లక్షణ గంధ కర్త లలో, (బచారమున్న కవి యని స్పష్ష్టమగును.
సంస్క తాం ధము: రెండును సమముగా నడువగల నవ్యనాచి అయ్యల రాజు రామభదుడు. ఈతని తెనుంగు రచనా బరికిలత ము,
14. తెల్లని దీవి తమ్మినెలదేటి వలెన్, దగు నొక్కబాగరిన్ ,, నల్ల నివాని, లచ్చిరతనంబును మచ్చయెదం డలిర్ప రం జీలెడు వాని, జుట్టలుగు6 జిందమునందిన వాని, బెంపు సొం చెలేడ గల్లు, పాల్కడలి యిల ట ఫలుని,
గాంచిర య్యెడన్ , (8.44) లీ
' all వెకుంఠమునశేగిన నురలు (శ్రీమన్నారాయణుని గాంచిరని కవి ఈ
పద్యమును అచ్చశతెనుగున రచించినాండు. 'అంతకు ముందు నాచన సోమన ఒండు రెండు అచ్చ 'తెనుంగు పద్యములను రోచించేనేమో గాని అచ్చ
13
"తెనుంగు రచనకు మిగుల _వొాచుర్యము కల్పించి 3'డు అయ్యల రాజ మా(శమే. క౫ని (ఫభా భావముచేం నే పొన్నెగంటి తలగన్నయును, తదను యాయులును అచ్చ తెనుగు కధ వల్లు రచించినారు. కాని అయ్యల రాజు రచనలో నున్న వై శద్యము మిగిలినవారి రచనలలో. గానరాదు. వారి కావ్యముల భావ పద్ధతి (పకారము అచ్చ తెనుగు కావచ్చును. శాని వాలా భాగను కృతకము. ఈతని అచ్చ తెనుంగు రచన స్వ భావసిద్దముగా నుండును; రమ్యుముగా నుండును. ఈతని అచ్చ తెనుంగు పద్యముల సొగసు ముద్దుణు ఘూటగట్టుచు, ముగ్ధ మనోవారమె [శవఃపేయముగా
నుండును శారువాదబి ౩ ద్య ముంజూడుడు.
15. తోవ తమ్మి విందు నోయి మించిన వా(డు జాళు నామిసిమి పచ్చడము వా(డు కలిమి చేడియ( బంటవలతి నేలినవా6ండు పుడమి వేబ్బ్పులకు( జేపడనివా(డు తొంటి జీజే మూక (దూలింపగల వాడు ముజ్జగంబుల చూలు బొడ్డు వాడు
సొగ సీ నవ్వక నవ్వు నె మ్మొ గమువాండు కలుములీ నెడు తళుకు(| గేగంటి పొడు “బీద సాదల (బదికించు “పెంపు వాడు పాలమున్నీ టిలోనం జూవ క్రై నపుడు (8-45)
ఇళ్లు కవి భక్తి భావమున పోతనగారివలె పరవళు,డ రచించును. ఇట్టి పద్యవ ను లొండు శెండు కూచి మంచి తిమ్మకవి లి నీలా సుందరీ పకిణయ a గనిపీంచును.
అ వృ తెనుంగు రచనకు-విశ్వామి[ తుడు దళరధుని కడ కే? నను సందర్భములోని కింది పద్యముంజూడుడు,. లు క
16. కడలి మొలనూలి నవలొ 'యొడయని, బది తేసలయ్య, ' నొయ్యన చేశెన్ ,
14
జడ దారి మేటి రావం గడంపు బాలుండు, కోరికల్ చేకూబన్. (4-8)
పద్యము నుగమము. ఇశే కవి వాడు తెలుంగు మటుగులు నుల భముగా నర్భ మగున వై యున్నవి. ఈతని తెలుయు మటుగులకు కొన్ని
మచ్చులు.
0 -; ర ల ££ అ రగ —~ శ 6 జ .* & a
వినుసిక చేవర = వో మశేశుడు = శివుడు
పలుకుటిల్లాలి నెమ్మోము జా పనయ్య = (బవ్మా.
చుక్కమగ వానియయ్య = తెరాపసతి తండి == సము దుడు, వినుమానికంపు జీదు = ద్యుమణ = సూర్యుడు
తొలి 'వేల్పులు = పూర్వ దేవతలు == రాక్షసులు
కడలి మొల నూలి నవల = భూదేవి.
పది 'తేరులయ్య = దశరథుడు.
జడచారిమేటి = ముని (ేమ్టుడు.
ఈతడు వాడిన జాతీయములును, తెలుంగు లోకో కులును తెనుంగు దనముట్టి పడుచు నీతని లోకజ్ఞతను జాటుచున్నవి. కొన్ని మచ్చులు బట Ca దిగువనీయబడుచున్న వి.
4౩ ఈ రఠఈ జా లి ఈ as. క వ
(పొద్దు పొడుచుబుటు గక కడుపు చల్ల గదలక యుండనే. కొఅవిం దలగోశి కొనంగదగునే (బతుకు 'ెరువిది నీకు పండుగాని కాయగాదు.
వాని పుట్టి ముంచె గట్టులన్
- __నువ్వుగింజ _వేయనుంజోటు లేకుండ
15
8. (తాడుదన్ను వారల తలందన్ను వారలదిరా 9. నక్క(గన్న వాండెల్ల ను "వేట కాడనుట 10 ధగ్మము చాలు కుక్క_(బటుమనుట (A)
17. నీరవి మండలంబయిన నింగియు, దజథిణలేని యాగ, మం భోరువా శూన్య మైన జలమున్ , ధ్వని చాలని కావ్యమున్ నదా వారము, బాయు (కావ్మా రము, నశాంతి తపం౦బు, నపత్యదూర నం సారము, నొక్కతీరని విచారముసేయు, విభుండు వే మటున్ (2-67)
సూర్యమండల ములేని ఆకాళమును, దకిణలేని యాగమును, పద్మ ములు లేని నీరును, ధ్వని చాలని కావ్యమును, సచాచారమును వీడిన | బాహ్మణత్వమును, శాంతి లేని తపమును, సంతానములేని సంసారమును ఒకే విధముగచా : అని దశరథుడు పలుమార్లు విచారించుచుండును.
సంతానములేని తన సంసొరమును దశరథుడు నిరర్భకవస్తుజాల ములో చేర్చి విచారించినాండు. ఆ నిరర్భకవస్తుజాతములో ధ్వని చాలని శావ్యమునుగూడ కవి చేర్చుట గమనింపదగినది. కావ్యమున రనభ్వని, (పధానమను జంశము నాకళించుకొని, యీతడు కావ్యనిర్మాణము చేసెను. ధ్వని లేని కావ్యములన్న నీశనికి చులకన. అందుచే నీతడు తన (ప్రబంధ మున ర్వానికే |పౌధాన్యమిచ్చెను. ఒక్కొక్కస్పుడది శ్లేషరూపముగా గూడ గలుగవచ్చును.
18. వీరలానశిచ్చినట్టి వింతవింటివే కదా! యూరు€ గిరు. జేరం డంట, 'యుండునంట కానలో, జేరు బుస్యు శ్ళంగు డంట, పిల్వం బంవు, పంపగా GH బుషీశ్వరుండు వచ్చెనా, ఫలించు గర్డ ము
16
నంశాన కాంతచే కుందుచున్న దళరథునకు వనిష్ట వామదేవాది మవార్షులు పు (త*+ మేష్టి చేయ. | బోత్సహింతురు. ఆ యాగ మొనర్చుటకు బుష్యళ్ళంగుడను మునిని తంటా లలల వారు చె:గా దళర థుడు(త్సా వాముతో మం|తివై పు దింగి యిట్లు చెప్పినాడు.
దళరథుని ఆనందో త్సావాములకు. దగినట్లుగా నిట ఉశ్సాహావృ త్త స్వీకారము సందర్భోచిత మె, కవి యొక్క వృ త్తొచిత్య పరిజ్ఞానమును "దెల్చు చున్నది. (పయత్నముచేసి యుక్తైన మునిని రప్పింంవలెనని తరువాతి ఉత్సావావృ త్తములో. గూడ దశరథుడీ సందర్భమున మంతి నాజ్ఞా పించును.
పొ|తల మూర్తులను గన్నులకు గట్టినట్లు చి తిం చుట రామభ। దుని సొమ్ము. పర్ణ శాలా [పాంగణముననున్న “ బుష్యక్ళంగుని బూచి వేళ్యలు తమలో నీ (కింది విధమున భావించిరి.
19. ఎంత గడ్డంబై న, వింత లేదొనపరి,
burs బవిరి దిద్దింపవచ్చు
నొనలి వేలిమి బొట్టు మసిమీద, మృగనాభి తిలకంబు ఫు దీర్పవచ్చు
ధవళంబు లై న దంతముల వె, వీడెంపుం గెంపు "పెందళుకు, గల్నింపవచ్చుం
బులి తోలు విడిపించి, జిలుగుదుప్పటి రిం గుల వల్లె వాటు, మేకొలుపవచ్చు.
గోఅసిగవేయు చోటనే, కొమ్ము పుట్టి
చెజిచినదిగాని యెంతై నం జేయవచ్చు;
గడపట, భుజంగ వేషము వడ సినప్పు
డుం డుంబో,గండు మీజీ ప తవసీ. 2-110)
జి
బుమ్యళ్ళంగభఘట్టమునిక్కావి |[పబంధపాొకములో నతి మనోజ్ఞ ముగా జి(తించినాండు. ఆర్ష వాతావరణమును విస్తరించి, వేళ్యల టక్కు చెక్కు
అయ్యలరాజు కసిత్రా 'వెభనం
1] అలహరి యాననాంబుజమునందు జనించుట( జేసి మేము ము ఖ్యులము, తదియ నాభికమలోద్భవు(డావిధి, మాకు నెవ్విధిన్ దెలిసిన నిడు గా(గలడె, దిగుడు మా కని |గ్లేణి సేయుచుం బొలుతురు, విపవుంగవులు, ప్రోలున వేదరహన్య వేదులై [ 1-20]
అయోధ్యావుర వర్ణనమున అయ్యలరాజు (బాహ్మణుల మహిమ నుగ్గ డించు పద్యమిది. “ బాహ్మణో౬ న్యముఖమాఫీక్ "అను పురుష సూ ర్త వాక్య (పమాణమిట నను నంధించుకొన(దగును, విష్ణుదేవుని ముఖ నంజాతుల మగు మా కంటె నాభి నంజాతు(డగు బ్రహ్మ తక్కువేయని వరిహానము చేయుచు వేదవే శ్ర లయిన (బాహ్మణు లయోధ్యలో నొవ్చుభున్నారని యిందలి కసకరము అల్ర సాని పెద్దన మను చరిత్రలో
“అచటి వ్మివులు మెచ్చరఖిల విద్యాఫొడి ముది మది దప్పిన మొదటి వేల్పు" నని వాసెను.
ఇట్లు సీనమున నాలు వరణములలో బాతుర్వర్యమును, ఎత్తు గీతిలో వేశ్యలను పెద్దన వర్ణింవగా, 'సీనములోని మొదటి చరణవు భాయలో గనక వర్ణిం పె పద్యమును అయ్యలరాజు చెప్పినాడు,
వుర వర్ణనమున . నిక్కవి బాతుర్వర్యములో వై భ్యలను చతురంగబల మున రధములను వర్ణింపకుండుటయు గమనింప(ధగును, వేశ్యలను ఇంచుమించు పది ఫద్యములలోను, పుష్పలావికలను రెండు క వరించిన స [ని శృంగార రనజ్ఞై శేభరు(ఉని తోచును. Ro హల హా య
9 అయ్యలరాజు కవితా వై భవం
2] పొలుపొందం బురి సింహమధ్యలు, ధనుర్భూ విభ్రమల్, మోననే త్రలు కుంభ స్తన షాళికల్, మకర విత్రశ్రీల నధండ భా గలునై, మించిన పారకన్యలు, త్రిలోక ఖ్యాత సొభాగ్య రా నులుదారై , యతులాకృతి న్మెజయుటల్, చోద్యంబుగాదే మహిన్. Met)
అయోధ్యా నగరంలోని వారకన్యలు సింహమధ్యలు, (సింహము నడుము వంటి నడుము కలవారు) ధనుర్భ్యూ విభృమలు, (ధనున్సుల వంటి కను బొమలు గలవారు) మోన నేత్రలు, కుంభ స్తనులు, మకర చిత్రశ్రీల నద్గండ భాగలు (మకర రూవ వి(శ్రేములు-మకరికా వ వశత్ర రచనలు చెక్కిళ్ళయందు గల వారు)-ఇట్లు త్రిలోక ఖ్యాత సౌభాగ్యరానులు అయినను అతులాకృతితో (ప్రకా శించుట చిత్రముగదా ! సాటిలేని రూపముగల యవ్వేశ్యలు సింహాది రానులతో బోలికలుండియును తులారాశితో పోలికలేనివారై (ప్రసిద్ధి గాంచుట వితమాగదా! అని తాత్పర్యము,
మేషాది ద్వాదశ రాసులలో గొన్నింటి' నుపమానములుగా (గ్రహించి శేషతో కవి యూ పధ్యమున చమత్కరింవినా(డు రాసుల 4 బములతో స్త్రీలను అను నంధించును, సాటిలేని వారని చెప్పుటకు 'తులారాశిని” _అతులాకృతి- అను నమానమున రమ్యముగా (గ్రహించెను.
లీ] ధనులగు కోడెగాండకును దంగేటి జున్నులు, కోరి నిండు జ _వ్వనమున( జేరు పెద తెరువర్లకు నందని (మాని వండ్లు డా నిన గతిదక్కి యెరికిని( జిక్కని చక్కని మాయ లేళ్ళు,.మో
హన మధురాధర న్లన దృగం చల భానినులవ్విలాసినుల్, [1-24]
ఆ విలాసినులు, ధనవంతులైన కోడె గాండకు' తంగెటి ' జొన్నులు,
పేద విటులకు అందని (మాని పండ్లు; చేరినటే చేరి యెవ్వరికిని చిక్కని మాయ
లేన్స-అన(దగినట్టు మోహన మధురాధరలై . రమణీయ స్తన న చంబొల దృగంచలలై విహరించుచుందురు.
3 డా॥ కొత్తపల్లి విశ్వేశ్వరశాసస్త్రి
త౦గెటి జున్నులు = అధరములు అందని (మాని పండ్లు - స్తనములు మాయలేళ్ళు - దృగంచలములు.
మనోహరమైన యిందలి రూపకములు |క్రమాలంకార బద్ధములై యొప్పుచున్నవి.
ఈ పద్యము కవి యొక్క సౌందర్యదిద్భక్షను, పలకల ప్రీతిని, వర్ణనా నై పుణ్య మును (బన్ఫుట మొనర్చుచున్నది,
4] పుష్ప లావికా వర్ణనము సు
బాల ! నీమోమున (వేలకియున్నె, యీ
పద్మముల్ దునిమిన పాతకంబు కలకంఠి ! నీ కన్ను(గవ(గప్ప కున్నే, యో
_ కువలయ సంతతి కోయ నఘము
కొమ్మ ! నీ మెడ( జుట్టు కొనకున్నె, మో పోక
వూ( బొ త్తి విదిమిన భూరి కలుష మెలనాగ ! నీ పదంబుల( వెనకున్నె, యీ
పల్ల వంబులు గిల్లు పాప మొకట నని, విటాలి, నిజాంగ మోహనళ లెంది,
మరులు కొని, (త సరులు వల్కి, విరులు కొనగ మొలక నవ్వుల, తళుకులు దొలక( గలిగి
పుష్ప లావికలప్పురి! బొల్తు రెవుడు [1-30]
విటులు పుషఎలావికల అంగ సౌందర్యమును వ్యంగ్యముగా పొగడుము మోహావేశముతో నరనములాడుమ పూలు కొనుచున్నారు. అవుడా వూలమ్ము పడుచులు వారి నరసములకు .మొలకనగవులతో కులుకు చుందురట.
ఈ పద్యమున ఉపమాలంకారధ్యని మనోజ్ఞముగా నున్నది. ఈ పద్మ ముల్ దునిమిన పాతకము నీ ముఖమున (వేలకుండునా-అనుట వలన అమె ముఖము వద్మమువలె నున్నదని ధ్వని. అట్టే కన్నులు కలువలవలె నున్నవని,
4 అయ్యలరాజు కవితా వైభవం
మెడ పోక పూ(బో త్తివలె నున్నదని, పదములు విగుళ్ళ్గవలె నున్నవని ఉప మాలంకారము [పతీయ మాన మగుచున్నది.
పావము ముఖమున (వేలాడుట, కంఠమున( జుట్టుకొనుట-అని జను లాడుకొను మాటలను (జాతీయములను) కవి యిందు సార్ధకముగా (వయో గీంచెను.
ర్] తల(ప నుదాహరణాకృతి( గళికల రంజిల్లి, నరన కవి కావ్యమునుం బలె, నెడల మత్త కోకిల
కలన న్మధువేళ, వనని కాయం బమరెన్. [1-53]
అయ్యలరాజు [వ్రధమాశ్యానమున వనంతర్హు వర్ణన మొనర్చి (ప్రబంధ త్వమును బొదుకొల్చెను. ఈ వనంతర్హువును దశరధు(డు పత్నులతో విహరించు టకు ఉద్దీవన విభావముగౌ వర్ణించెను. దశరధు(డు భార్యలతో వన విహారమొన ర్చుట, రాణులు పుష్పాప చయమొనర్చుట జల క్రీడ నల్పుట-మొదలగువానిన్ (వధమాశ్వానమున వర్ణించినాడు.
మూలమున దశరధు(డు భార్యలతో వన విహారాదులొనర్చినట్టులేడు. సంతానము లేక కుమిలిపోవు వృద్దుడగు దశరధు(డు మనకు రామాయణ కావ్య ' మున( బరివితుతడగును, కాని రామభద్రుడు ముచ్చటగా దశరధుని యౌవనమును, .
విలాన విహాఠములను వర్ణించెను. వృద్దుడగ దశరధుని విహారములను వర్ణించుట _ అనౌవిత్యమని విమర్శకు లాక్షేపింతురు. దశరధుడు అరువదివేల సంవత్సరములు రాజ్యమేలెను. యౌవన వార్ధక్యములు అ నాటి జయురాయమునుబట్టి నిర్ణీయింప
వలేను, ఈ సందర్భమును దశరధుని యౌవనమునకు నంబంధింవినదిగా గుర్తింప '
పలేను. రామాభ్యుదయమున దశరధుని యౌవన కాలము నుండి కధా (ప్రారంభ
పే పద్వమున వనంతర్తువున వన ళోభను గూర్చి కవి చెప్పెను. వనంతమున ఉదాహరణ కావ్యమువలి కళికలతో నొప్పి, అ వన నముదాయము
స్ డౌ! కొ త్తపలి విక్వేశ్వరశాసి9
నత్కవి కావ్యమువలె మత్త కోకిల నంపన్నమైనది. ఉదాహరణ కావ్యములో కళికలుండును. ఇచట వనములో మొగ్గలున్నవి. సరన కవి కావ్యములో నెడ నెడ మత్త కోకిల (పద్యము) లుండును, ఇట్లు కళికలతో ఉదాహరణ కావ్యమువలెను, మత్త కోకిలలతో సరన కవి కావ్యమువలెను వనంతవేళ వన నమూహమొప్నెనని కవి శ్రేషాలంకారములో సొగనుగా కావ్య |ప్రన క్తి యొనర్చినాడు.,
ఎదో ఒక సందర్భము కల్పించుకొని కావ్య మధ్యమున నిక్కవి సాహిత్య (పన క్తి యొనర్చు చుండును, ఉదాహరణ (ప్రబంధము దే? కావ్యములో నిది. మార్గ కవిత్వ మోతడు వాసినను ఈతనికి దేశి కవిత యందభిమానమున్నట్లు ఈ పద్యమువలవ(దెల్లమగును.
లాల నమందమందగతులన్ ఘలుఘల్లని మోయనందియల్
(వేలు నొయారి కొమ్ముడులు, వెన్ను కెలంకులు, వే, ముహుర్ముహు ర్రీల నటీంప(, గౌనులు చలింవ(గ, ఘర్మ కణాల కాలిక
శ్రీలలరింవ, నక్కొలను చేరిరి, రాజమరాళగామినుల్ (1-88)
అయ్యలరాజు రామభదుడు శయ్యయందతి (ప్రవీణుడు. రీతి మార్గము నందతడు సిద్ధహన్తుడు, “విశిష్ట పదరచనారీతిః' అని నిర్వచనము. ఏ నందర్భ మున నెట్టి ఫదజాలమును వయోగింపవలెనో తెలిసిన మేటి రామభ[దు(డు. జల క్రీడా విహారమునకయి కొలను చేరు రాజమరాళగామినుల మంద మంద గమనము అను, చలించు క్రొమ్వుడులు, వెన్నుకెలంకులు, నడుములు - నుదుటి చెమట బిందువులను - ఆతి మనోజ్ఞముగా - వారి రూవురేఖలనుకన్నులకు( గట్టినట్లుగా , మృదుమధురమైన పద జాలమును వయోగించి, మాధుర్య గుణముతో వై వై దర్భీ రీతిలో రచించిన కవి నైషణ్యిము పళంసార్హము ఈ వద్యము (దాక్షా పాకమున నొవ్వ చున్నది,
ఈతని రచస |పొఢమని చాలమంది భయవడుదురు, కాని యిట్టి నరళ సుకుమారమైన పడ్యము లెన్నియోయీతని రచనయందు గలవు. ఈతని ప్రొఢశైలికీ క్రింది వద్యమొక యుడాహరణము.
ట్ర్ అయ్యల రాజు కవితొ వైభవం
సింహనభాంకురచ్చిన్న వారణకుంభ జనిత ము కాఫలశర్కరిలము
నమద సూకర వరన్సర భీక రాఘాత శిథిల దంష్ట్ర బూర్ల సిక తిలంబు
గంధసింధురఘటాకట కటాహ।న్రవ దృంధుర దానాంబు పంకిలంబు
దవగంధవహ బంధు దహ్యమానానేక కౌశికాగురుధూప గంధిలంబు
పృథుల వడ్డ న్వరోద్ధీత భిల్ల పల్ల
_వాధరగీతికా కర్ణనాతిఫీతి
పరవశాత్మ పటీర కోటర కుటీర
లీనఫణియగు నక్కాన కాననయ్యె _ (2-25)
దశరథుడు వేట కేగినవుడు కవి అరణ్య భీకరత్వమును వర్ణించిన పద్య మిది. కొలువు దీరియున్న దశరథుని కడకు చెంచులు వవ్చివేటనేగ నూచింతురు. మృగయా వినోదమున నున్న దశరథుడు గజభాంతిచే మునిబాలకుని వధించు టయు. వాని తల్లిదం[డులవే శపింపబడుటయు ఈ సందర్భమున కవి వివరిం చెను, వాల్మీకి రామాయణముననీయంశము అయోధ్యాకాండలో రామాదులు వన వానమునకేగినవుడు దుఃఖించుభు దశరథుడు కౌనల్యకు పూర్వకథా (పకటన మొనర్చి, తాను ముని దంపతులవే శప్తుడ నై తీనని చెప్పును.
కాని రామాభ్యుదయమున బాలకాండకథలోనే కాల[కమ పద్దతిలో నీ నంఘటన జరిగినట్టు రామభదు(డు మార్చినా(తు, ఈ మార్చుచే దశరథుని వేటను విపులముగా వర్ణించుటకు కవికి అవకాశము కలినది, మదకరీ భ్రాంతిచే మునికుమారుని చంపునాటికి మూలమున దశఠరథునకు వివాహమే కాలేదు, రామా భ్యుదయమున వివాహితు(డని [గహింపనగును, ద్వితీయా శ్వానముననున్న యీ అంశమును బట్టి ప్రథమాశ్వాన కథాకాలము నాటికి దశరథుడు యౌవనమున నున్నాడని [గ్రహింపగలము, అందుచే దశరథుని యౌవనవిహారములను (ప్రథమా శ్వానమున వర్ణించుట. నమంజనమేయగును,
న్
7 డౌ |! కొత్తపల్లి విశ్వేశ్వరళాస్త్రి,
భావము;- సింహముల గోళ్ళచే చీలిన యేనుగుల కుంభన్గలములనుండి రాలిన ముత్యాలతోనేల నందు' లేకుండనున్నది. మదించిన వరాహ ములు ఒకదానితోనొకటి పోరాడునవుడు విజిగిన వానికోజలు నుగ్గునుగ్గయి పడియున్నవి, మదవుటేనుగులు కుంభన్థలముల నుండి కురిసిన మద జలధారలతో తడిసి మట్టి పెనుబురదగానై నది. దావాగ్ని వాయువుతో డ్చాటుతో కాల్సివై ను చుండగా తప్పించు ఐహోలేని (గుడ్లగూబలు కాలిపోగా దుర్గంధభూయిష్షమై యున్నది. భిల్రాంగనలు షడ్డన్వరమున్ పాటలు పాడు చుండగా మిక్కిలి భయ వడిన విల మంవిగంధవు చెట్టుతొల్దిలలో దాగుకొనుచున్నవి. అట్టి భయంకర మైన అడవిని దశరథాదులు గా౭వినారు.
ఈ పద్యము రామభ దుని నంస్కృత నమానఘటనమునకు, నైగనిగ్యమునకు, వర్ణ్లనా కొశలమునకును (బతీయమానముగా నున్నది, సీ పద్యమున ఏపాదమున కాపాదము ఎక నమానఘటితము, లయబద్దమవై. , రచన చతుర[నముగా సాగినది, గీతవద్య మంతయు నించుమించుగ నోకనమాన ములోనున్నది. అందుచేత సీసమునకును గీతమునకును ఒక ,[వతియేర్పడినది. దీర్భ్గనమానయుతమగు నిప్పద్యము కానన ఖీకర్యత్వ నిబిడత్వములను నూవింవ నమర్హమైయున్నది.
ఈ పద్య రచనచే రామభ్యదుడు . ఆక్షేషణకు గురైనట్లు ఒక బతి హ్యముగలదు, “గానమునకు పాములాకృష్టములగును గాని, భయపడునా” అని రామరాజభూషణుడు అయ్యల రాజు నాక్షేపించెన(ట. అవుడయ్యలరాజు షడ్డ న్వర వై శిష్ట్యమును విశదీకరింవి- (షడ్డన్వరమునకు - నెమిళ్ళకంఠధ్వనులని - పాములు భయపడుట నహజమని చెప్పి) రామరాజ భూషణుని నిరు త్తరునిగావిం వెనుట. నాటినుండి రామరాజ భూషణుని తలదన్నినవాడు రామభదుడు-అను నొక కథ |వబారములోనున్నది దీనినాధారముగా(జేసికొని అప్పకవి వూర్వకవి స్తుతిలో అయ్యలరాజు రామభ్యదును ర్దేశింవి
“రామరాజ విభూషణ రత్నఖచిత చారుమ స్త కభాఫాదిహోరి వాక్య
రి అయ్యలరాజు కవితా వైభవం
గౌరవము పెక్కుభంగుల గణన చేసి” విదవ నితరాం[ధ కవులకు [బియము పల్కి” ను అని వా[కుచ్చినా(డు
కై
కథాంశముజెప్పునప్పుడు కథాకేభన పాతపోషణాదులపై దృష్షిని కేం ద్రీకరించు కవులు శ లీ విషయమున? బలువోకలు వోవుట కష్షమైన ' పని, వర్ణనా నందర్భమున విజృంభించి కవులు తమ్ శె శె లీవిన్యాన వెవిథ్యమును (బద ర్నింతురు. దశరథుడు వేటకేగినవుడు కవి యొనర్చిన యీ అటవీ వర్ణనము ఆరణ్య భీకరత్వమును నూవించుచు మనోజ్జిమగు శె లిలో( గూర్చ( బడినది, “ఇందే పాదమున కాపాదమునొక దీర్ణనమానముగా నంఘటింది అరణ్య భీకరత్వమును, నిబిడత్వమును కవి సూవించినాడు. (వ్రతిపాద సమతా పాదనమైన యీ సీన వద్యము లయ బద్దమె (శ్రావ్యమైయొప్పు చున్నది,
ఈ పద్యమున నయ్యలరాజొ నఠ్చిన నమాసఘటనము పాండురంగ విభుని వదగుంభనమునకుద్దిగానున్నది. ఈ పద్యమును జదివిన వెంటనే తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యములోని
'కఠిన కంఠీర వాక్షత నఖక్షత. జర త్కరి శిరచ్యక్రి కార్కరిలతలము' అను అటవీ వర్ణన వద్యముజ్జి ప పికి వచ్చును. ఇమ్మహాకవు లిర్వురిలో నెవ్వరెవ్వరి ననుకరించిరో చెప్ప(జాలము.
రామభ।దుని కల్చనా నై వుణీ .రామరాజభూవణు నంతటి వానిని మురి
పించెననియ, ఈతడు రచించిన “మోహావదేశత మో ముదితములైన కను
దమ్ముల హిమాంబులునుపరాదు”
అనుపద్యమును మెచ్చుకొని తన వనువరిత్రలో వాడు కొనెనని జన |భతి ఇందలి యాధార్థ్యమును నిర్ణయించుట కష్టము.
ఏక నమానఘటితములును, (వతి పాదనమతా పాదకములును నగు నిట్టి సీన వద్యములు రామాభ్యుదయమ నం దెన్నియో గలవు. మణి రెండు పద్యము లిటను దాహరింవబడుచున్నవి,
17
లను వాద్దుమీరునశ్లు వరంచినాండు. వారి వనవిహార నృనమును గన్నుల పండువుగా నొనర్చినాండు. ఈ పద్యమున బుష్యళ్ళంగుని నూ రిచి తణ మతి సవాజముగా నొనగ్పంబడినది.
'వేళ్యలు బుష్యళ్ళంగుని రూవమునుగాంచి భుజంగ వేషమునకు మార్చు కొనుటకు వీలుగానున్నదని తలచుచు “*కోజసిగ కొసగానున్నసిగ్య) వేయు చోటనే కొమ్ము పుట్టి చెజిచినదిగాని యెంతై నం జేయవచ్చు*నని పల్కు చోట చక్కని సున్నిత మైన వోస్యరసమును కవి పోషించినాండు. అతనిని గూర్చి వేశ్యలు వేశాకోళముగా ననుకొను యీ మాటలు వోస్యరన పోష కముగా నున్నవి,
20. అని, పొడిరపుడు, నృత్య ధ్వని శే* ఫణీం దమున్ దవశ్చాపాణం బును, నిశ్చేష్టకురంగం బును, మూకీక్ళత పతంగమునుగా నచటన్ (2-128
ఈ పద్యను రామభ|దుని శై లీమాధుర్యమునకు నిదర్శనము.
వేశ్యలు శా మెన్నో శ్యాన్ర్రము లభ్యసించితిమని ఆ రవాస్యములాతని ఇతిగింతుమని, మీ రహస్యములే మో మాకు తెలుపుమని బుష్యళ్ళంగుని కోరినారు.' ఆననబంధముతో లభించు సమాధి, ఇందియ ని గహమలవడు తుపాయము, పవన ధార ణళ ర్తి మీ రతి రవాస్యయిగా మాకు తెల్చ రాదా? అని వేళ్యలు బుమ్యశళ్ళంగు! తో చమత్కారముగావల్కి. వనములోని పాములు "నెమళ్ళు పరవశించి నాట్య మొనర్చునట్లు, పొషాణములు |దవించు నటును, జింకలు నిశ్చేష్టములగునట్లును, వివాంగములు నిళ్ళ జ్ఞముల గునట్లును
గానము చేసినారు
వారి గానమువిని బుష్యళ్ళంగు డద్భుతమంది వీరు సామవేద మర్మము అెఖింగిన పండితులని, యీ రమ్యవిద్య ఫీరి కడ నభ్యసింపవ లెనని వీరితో చెల్మి యొనర్చవ లెనని భావించినాండు ఇటీ ఘట్రమున వేళ్యలు బుప్యశ్ళంగునకు భజ్యుములను . గానుకలుగా నిచ్చుట, గాన మొనర్చుట.
18
నృత్య మొనర్చుట- మొదలగునవి చేసినట్లు కవి పంచేం[దియ తర్పణ మొనర్చు వళ్ణనలను చేసినాడు.
వే, అణునిభమధ్య లా కియలు, నా పరిభావలు నొప్పు; జిందు జ క్కిణి కొరవంజి మేళముల6 జీలికసల్సిరి, _ చేవళా నటీ నుణులకు బొమ్మ వెట్టు కియ, మగ ళళాళ నినాదపదతిన్ ,
(A) ద థి రణదురు రత్ననూపుర రుణం రయుణముల్ "మెజయంబ చావాకిన్. (2.131)
సన్నని నడుములుగల ఆ వేళ్యలు ఆయా నాట్యములకు౬ దగిన విధ మున చిందు, జక్కిణి, కొజవంజి మేళముల నవలంబించి, మైల తాశముల కనుగుణముగా, మణి నూవురముల (మోతలు అతిశ యించునట్లును, అప్ఫుర సల కే ఆశ్చర్యము కలుగునట్లును నృత్యము చేసినారు.
నే శానందమును గొల్పు వేశ్యల నాట్యమును కవి అద్భుతముగా వర్జీ౦చెను. చిందు, జక్కిణి, కొఅవంజి మేళము లిందు ేర్కొనం బడుటచే నయ్యలరాజు దేశి నాట్యాభిమానము వ్య క్రమగును. దేశి నా ట్యపగిజ్ఞానముూ గల యిక్కొవి తెనుగు నాటనున్న రేకి నాట్యములను రామాయణ కాలము నకను సంధించి తన దేశినాట్యాఖిమానమును చెల్పెను.
22. చాలోన్మ త్తపిశాచలీలల,( బర్యబవ్మోను సంధాన వి ద్యాలక్లి న్, వారిభకుులౌ మునుల మంచానంద నిర్మగ్ను లె న హేలా నర్తినగీతులన్, మెలగు చుం దీలాగునన్, వారె కా బోలున్ వీరని, యమ్మవోమపబడు, సమ్మోదంబు నొం దెన్మదిన్
వర బవశ్మేను నంధాన విద్య నేర్చిన వారిభ కులగు మునులు బాలురు ఉన్మఃతులు,పిశాచములు ఆడు విద మున నర్తించుచుందురని బుమ్యళ్ళంగు(డు వినియున్నాండు. ఆ మవోనుభావులు వీరే కాంబోలునని బుష్యళ్ళంగుడు వేశ్యలను గూర్చి మనసులో చాల సమ్మోదము నందినా(డు. వేళ్యలను పర
19
|బవ్మానునంధాన మొనర్చు వారిభ క్తులనుగా |భ్రమించుటచే నిందు (భ్రాంతి మదలం కారమ్బు ది. ఇ్పొట్టున నిది మిగుల చమత్కారముగానున్న ది.
వేదాంతములలో చరమ్మ్యుతి నందుకొన్న వారు బాలోన్మ త్త పిశాచ ములవ లె వ ర్రింతురు. ఈ విషయమును బువ్యశ్ళంగుడు తం డి యగు విభాండకునుండి |గహించియుండవచ్చును. బుష్యళ్ళంగుడు వేళ్యలను బాలోన్మ త్తపిశాచములవలె భావించినా(డు. పఠితలకు నవ్వు పుట్టించినను? అత నిఎట్ల నది సవాజమే.
ఏల. మా య్మాళమమ్ములంగజ మా యాశమముల్ వారించు, మా బడిరమ్మా, మా యూరు వింత డాసిన,( బాయకయుండెదవు, నీతవం వీడేబున్.
తమ యా శమములు అంగ జమాయా[ ళ మనులు హారించును, తమతో రమ్మని వేశ్యలు మునిని కోరినారు. శరీరజములైన [(శమలను బోగొట్టునని, మన్మధసంబంధి [ళమలను వారించునని యిట “రెండగ్ధము లున్నవి.
అ్లే మా యూరు వింత డాసిన పాయక- అటనే ఉందువనుటలో. గూడ శే షార్థను (గాహ్యము, 'తెలుంగున ఊరు. అనగా |గామము. ఊరు వింత. అనగా మా |గామపు వింతలను (విశేషములను) సమీపించిన (చూచిన) విడిచియుండ లేవు. అని ఒక యర్హము. సంస్కృతమున ఊరు అనగా తొడ. ఊరువు- అని తత్సమమగును. ఊరువు _ ఇంత == తొడను ఇంత మొతము కొంచెము నమీపీంచినా' విడువవు- అని రెండవ యర్ధము,- ఇంత నేర్పుగా వేశ్యలు అమాయకుండగు ముని _ చెంతం జల్కినారు. ఒకే వరము సంస్కృ ఆం ధములుగా- రెండర్ధ ములు వచ్చులాగున వాడిన కవి సేర్పు [పళంసార్హ ము. |
అయ్యలరాజు రామభదుడు శ్లేష కవితా చ కవ. శేష కవి త్వమాతనికుగ్గు బాలతో నలవడినది, ఇతని కవితలో న పయత్నముగా శే షలు దోరలిపడు చుండును.
20
ఈత ని శే బాలం కారమునకు శబ్ద చ్మితణము తో నది. ఒక విచిత మైన శ బ్రాలంకారము నీతడు విరివిగా. బయోగించెను, దీని లతణము- వచ్చిన వద మే మరల వచ్చినట్లు తోచును. కాని విణుపు చేతను పదముల కాద్యంత ముల కొన్ని యతరముల చేరిక చేతను అర్హ మున మార్చు వచ్చి, ఒకే పదను పునరావృత. మైనట్లు తోచి [శవః "జీయవముగా నుండును. ఇంచు మించుగానిది జయ దేవుడు పేర్కొన్న పునరుక్తి (సతీ కాళము, విద్యా నాధుడు పేర్కొన్న పునరు క్రవజాభానమను ళ బాలం కారమువలె నున్నది, దీనికి వారిచ్చిన లక్షణోచావారణములం బరికింపుడు.
పునరు క్రి (పతీకాశ ము
“పునరు క | పత్రీ కాళం పునరుకాగ సంనిభం అంకుకాంతం౦ ళ శీకుర్వున్న ౦బరాంత న పెత్టసౌో చం|చాలోక ము
పునరు క్రవదాభాసము
“య్యశార్థః [ప్రముఖ కించిద్భాసతే పునగుక్యవత్ పునరుక వచా భాసోఒ. లంకార స్సతాం మతః ఉదా॥ జిష్టురిం దః శీ తిభుజాం (శ్రీపతి; పు పషోత్రమః భాన్వన్సూర్యస్ఫుర లజూః కాకతీం.దోవిరాజ తే” [ పళాపరు[ దీయనుూ వీరిచ్చిన యుదవారణ ములలో అర్హ మే పునరు క మెనట్లా భాస కల్లు చున్నది: కాని శబ్ధము వునరుక్రము కాలేదు. రామాభ్యుదయమున శబ్దము పునరు క్త మైనట్లు ఆభాన కల్గుచుండును. కనుక నిడి యమకమే యగునేమో : 24. వసుమతి జనించి, దశరధ వసుధాధి ససూతినై , యవళ్యము నివు డ
21 య్యసు' పితు, ప జ్కి- కంధరు, ననసురహితుం జేయుదున్ , భయం పడ నేలా. (8-12)
రావణుని బారినుండి తమ్ము చాపాడుమని (ప్రార్ధించు దేవతల
(శ్రీ మవో విష్ణువు అభయమిచ్చుచున్నాడు. వీర రనమునకు స్థాయి భావ మగు 8 త్భావామున కిట వీజము చేయబడినది.
అసుర __ హితున్ అను _ రహితున్ జేయుదున్
25. వేదాదుల నెడ బాయడు, వేదాదుల మరగినాడు, వీయడొరా: శే లీదళ , బరవళుడై , మే లీదశిరధ రాజు భాగ్య, మింద టణీలోనన్ . ' (8-129)
రామాదులు జన్మిం చిన పుడు చూడవచ్చిన పౌరులు రాముని గూర్చి, దళశ౧ ధుని భాగ్యమును గూగ్చి'యిట్లు భావించినారు వేద | ఆదులు.. ఇట్లు సంస్కృ తాం ధ భాషల) రెంటికి మెతి కలిపి కవి చవుత్కరించినాడు.
26. పాలింపు మిజ్ఞగంబుల?, బాలింపుగ( (చావి, చలము వాటింపకు, మా పాభింటి వాడవై, శే పొలింటికి వచ్చినప్పు, డరయుము మమ్మున్ . (8-188
పాలింపుము, పాలు _1- ఇంపుగ; మా వాలింటి వాడవు (మా పాొలింటి వాండవు.) జీన్సు -[- అఆలింటికి (ఆలు ఎ ఇంటికి) అని విడదీసి కొనవలెను.
చాదులు రామునకు జోల . పొడుచు నిట్టి నిరి. ష్య ఇ౦వుగా (పీతిగా) (అగి ఇప్బగ ములను బాలింవు మన్నారు, గా Een పాలించుటేోగ చా అవత రిం చిన ది. మా పాళింటి వా(ండవై (మా, వాడ వై ) శేవు నీ ఆలు ఇంటికి వచ్చినస్పృడు మమ్ము అరయవలెనని కోరు యున్నారు నాల్గవ చరణములో నున్న సొగసు కేవలము స్మభావో కి, కీ
22
చంటి పిల్లలను గూర్చి “నీ వెళ్ళాం” వచ్చాక మా యందు నీకు భ కి (పవ తులుంటాయా? ? మేము నీకు జ్ఞాపకం ఉంటామా ?” అనుటకద్దు ఆ భావముననునరించి కవీ శబ్దాలంకారముతో చమత్కరించినాడు.
బి7, నందన వన వాసము, తన డెందము( గుందింవగా, దొడింబడ( చానున్, నందన వన వాన ము విభు డొందె, రఘా త్తమునిం. బానియుండంగలంజే ? (5.81)
నందన వన వాసము _ అను పదమును కవి యిట శే షార్టమున వాజెను మొదట నంద లని వనవానమని _ రాముని వన వానమని యర్థి ము, అది తన మనస్సును బాధింపగా దశళరథు(డు నందన వనవానమున శేగినట. దేవేంద్రుని నందనో ఛ్యానమున నివసించుటకు _ అనగా స్వర్గ మునకు వె ళ్ళినని "రెండవ యర్థము. కొడుకు దగ్గరకు వనవాసమునకు తాను వెళ్ళినను విరోధము కనిపించును. కాని శే షార్ట్ ముచే నది ఆభాసగా శతేలిపోవును,
28. నీ లోపల బెగడొందకు, నీ లోపల చికుర ! వీని నేలంగూలం దూలింతు, నొక్క కోల, న రాళతర (కోధు, సాపరాధు విరాధున్. (5-109)
విరాధుండను రక్కసుడు వచ్చి సీతను ఎత్తుకోని పోవుచుండగా
నా మెను భయవడవలదని. ఆ రక్కనునొక్క కోలతో వధింతునని రాము డ నెను.
నీ లోపల (తెలుంగు నీల ౬ ఉపల చికుర (సంక్కృతము ] ఈ పద్యము పోతన గారి కవిత్వమునకు చాల దగ్గరగా నున్నది, 29. వులుగా:! నీ కొలది తలం
పులుగావిని, నాకు నాలమున, చెదురు నిలిం వులుగారు, వలవది య్యజ
పులు, గాసిల నేల, తొలగి పొమ్మా, యనుడున్. (5-195)
23
సీత నపవారించుకొని పోవు రావణుని జటాయు వెదిరించెను. అవు డాతనిని తొల(గి పొమ్మని, తన్నెదిరింప శక్యముగాదని రావణు డీ పద్య మున బల్కినా(డు. ఇందలి యమకము కవి కావలెనని కూర్చినది కాదు, రావణు(డు జటా యువు నెంత పలుచనచేసి పల్కెనో ర్వుడితిగా ఢ్వనింపం “వేయుటలో నీ యమకము తోడ్చడినది. అయాచితోపవన్నముగా నీత డందందు వాడిన యమకమీతని కవిత కొక గమకమును గూర్చుచుండును.
80. జాయను జూపివేమి? యనుజా ! యను, నవ్విధి యెంత జేసె నె రాః యను, నాదుగుం డె బలురాయను, నాత్మ పరా|క "మోన్న తుల్ రోయును, గాననాంతరము రోయును, దుష్టకురం:* చేష్ట సు మ్మా! యను, జానకీ : దనుజమాయను |గుంకి తె, పల్కుమా, యనున్ (5-229)
సీతా పహరణ మైన తరువాత రామలత్మణులు సీశంగానక దుఃఖంచు సందర్భములోనిది. రానుడు లకుణునితో జాయను జూప 'వేమీ ? అనుజా ! యని పల్కి దుఃఖించుచు పరి పరివిధముల తలపోసిన ఖావములిందు గలవు"
ఆతని యనుకము అ|పయత్న సిద్ధమగుటచే, ఆతడు ద్దేశిం పక పోయి నను కరుణ ర సఘట్టములలో( గూడ పద్యరచన అ దేపద్ధతిలో సొగిపోవుకు. ఇది కొందరికి పటియవచ్చును. (పట్టింపు కావచ్చును.) = () ళు
81. పల |చేలెడు కేటి ; యింశేటి కలుగ ? సం| శీతల నన్నగాళి : యో సన్న గాలి | చెల్లు నే రోవషరనమింత చిలుక ,6 జిలుక 1 సారె గుందింప,6 జందమా, చందమామ (6-25.)
సీతా వియోగముచే విరవావేదన ననుభవించు రాముడు చం|చొ చ్యుపాలంభ మొనర్చు సందర్భము. వానల సీశావిరవా ద వానల మధికమైన చని రాముడు లత్ముణునితో మొత్తుకొని, మన్మధు జల గమునిట్లుపాలంభిం శాను.
24 కేటి _ ఇంత _ ఏటికి?
రుం కార మొనర్చు తు మ్మెదరొద తన్ను బాధింపగా, _వీలెద వే వేల _ అని శేటిని నిందించెను. ఆవత్ - నగ 4 అలి == లసన్నగాలి; సం|శ్రితల నన్న గాలి == ఆ|శయించిన చెట్లవరునగలదానా 1, సన్నగాలిః అలుక యింశేటికి ? చిలుకా: రోవరసమింత చిలుకందగునా *, చందమామా! మాటిమాటికి నన్ను కుందించుకే నీ చందనూ?... ఇట్లు శాక డొనగ్నిన చం |చాద్యుపాలంభమతి సుకుమార ముగానున్న ది.
89. సుగీవ : సమయమయ్యె, ద క|గీవు జయింప,6 దడయజనునే, తారా ను|గీవా సుఖాన కి, గ ర్యగీవ నిభుండు సుమ్ము, రఘుపతి, కినుకన్ .
రామను | గీవులు మె| తి చేసినారు. వారి ఒప్పందము పశారము సు గీవునికి (పమాదముగానున్న వాలిని రాముడు వధించినాండు. ఇంక సు(గీవుడు సీత జాడ తెలిసికొని రామునికి నివేదించనలసి యున్నది. ఇంతలో సీతా న్వేషణకు అవరోధముగా వర్షాకాలము వచ్చినది. వర్షాకాలము గడిచిన పిదప సీశాన్వేషణము చేయవలెననుకొందురు. భోగముల మునిగి తేలుచున్న సు| గీవునకు, ధ్ రోద్భతువురాగానే హానుమ యిట్లు బోధించెను.
రాముడు కోవమున విషకంఠు(డే- అనగా సా వాత్తు రుదుడే. కాన ఆతని కోపమునకు గురిగాక సీతాన్వేషణ సాగింపుమని పాచ్చరించినా(డు,
సుగీవ శబ్దముతో కవి చమత్కరించినాండు. _మొదటిమారు ను|గీవు నకు సంబోధన, హోత న శారి లీ
అని యర్థము. ఆమెతో సుఖంచు కోర్కెతో జాగు నేయరాదను చున్నాడు.
రావణు(డు దళగీవుండు శాంగా, రాముడు గర|గీవుడే = కోంఠుడే. రామునిచే రావణవధ తప్పదని నూచింపబడినది.
25
ఈ పద్య మున ద్వి! పొసము గలదు | ఇట్లు శ బపునరు క్రి రామాభ్యుదయమున విగవిగా కానవచ్చుచున్నడి.
88 ఆవ ర్తధూమ చికుర ధు గావ నామున్ , శుతిమనోవాళ ప్యగము, శుభాం గావిష్యు *ంబునైె + ఖా
మా వేప ము దాల్బ్చెనవుడు, మఖవాటి తగన్. (8-18)
దశరథుడు పుత్ర కామేష్టి యొనగ్నుచున్నాండు. కవి యీ పద్య మున దశగథుని యెజ్జ వాటిక భామూాగూవమును దాళ్చెనని చెప్పినాడు.
(స్రీ: సరముగను, యజ్ఞ వాటి పరముగను రెండు అర్ధ ములును భావీంచుటకు వీలుగా రచన చేసినొ(డు.
సుడులు తిరుగుచున్న యాగధూమములు ముంగుగులుగా, [కుతి సమ్మ శస్వరము ; సున్వరముగా కుభాంగనం 1 సన్న మైన ఆ యజ్ఞ వాటిక భామా వేష నును దాల్సినది_ అని భావము.
డ్డ సోసమ మనోవాళముగానున్న ది,
వశీ, వ్యం జన వభ క్తి చాతురినంద మొంది, కర్ణ కారక గుణవృద్ది గ గిమనొంది, యు చమొగమ పురుపాగనూ చశమగుచు,6 (గతు భుజ కియా, మించె, ఇ్యకరణ సరణి, (8-20)
ఈ పద్యమునం గూడ శ్లిష్టోసమ' వాడి దశరథుని వు త్రగీకా మేష్టి వ్యాక రణమువలి నున్నదని కని చెప్పి నాండు.
వ్యంజనవిభ క్తి రాత ము (హల్లులను విభజించు విధము పదార్థ ములను విభజించు విధము) గలిగి, శర్మ కారక గుణవృద్ద్ (కర్మ టట. గుణములు. అను వాని వృద్ధి. కార్యములు చేయు గుణముల "వెంపు) తో అతిశయించి & త్తమ ఆగమపురుషాగమము (ఉత్త తమ పురుషు సర్వానామము
26
వచ్చుట. = తమ మెన ఆగమములు చదివిన ఉ త్రమవురుషమునిరాక పొందిన ఆ(కతు కార్యము వ్యాకరణ మర్యాద వహించినది.
ఆగమము = ,చేవవూజా విధానమునకు. జె_డిన ౩౫ న్ర్రము.
లిర్, వారిమధ్యయనుట, వర మం ధర గామినులందు, వర్ణ నామాాతమగున్ , బరమార్గను, గసల్యాం బురువోకి కి, విష్ణు గర్భమున( బూనుటచేన్ (8-88)
వారి మధ్యయన గా సింవిమునడుము వంటి నడుము గలది ప్ర 80 (ఈ. అని యము. సాధారణముగా చ్రలను వారి మద్యలనుట వర్ణ నొ మా[తమే. కాని విష్ణు దేవుని గర్భమున ధరించుటచే నిజమగు వారి మధ్య కౌనల్య యే. ఇది సాహిత్యములో అపురూ' మైన భావనము.
లీ6. దొరసి (వభాధురంధరు,( జతుర్ధళలోకధరున్ శ మవోత్మునే కోరణిని, గోనలేం[దనుత గాంచెనొకో,యని, నాభి పంకజూం - తరమున( బెక్కు (బవ్మాల గనంగల వేల్పున కెటు బొడుగో (| టు G సిరొ? యని, పల్కి రర్యమరుచిన్ = రఘునందను(జూచి చూరులో (8-128)
అయ్యలరాజు రామభ్మ దు(డు పోతనగారివలె గొప్ప ''రామభవు డు: వ్యాదయ పద్మాధిష్టిత రావభ|దు(డనని ఆతడే తన గద్యలో చెవ్చిక ని నాడు. అందువలననే శాంటోేలు అడుగడుగునను _ భకి, . ఫౌరవళ్యముతో రాముని శ్రీమవోవిష్టువుగా భావించినాండు. (శ్రీరాముని (రాకుమారులను ' జూడ వచ్చిన పురజనులాడు పలుకులను కవి భక్తిభావ భరితముగా నీ పద్యమున వివరించినాండు.
తన కుథీలో పదునాల్లులోక ములను చాల్చీన మవోనుఖానవుని కౌనల్య యెట్లు కన్నదో గదా? నాలి ద్మమున6 బిక్కు _ివ్మాలను గనంగల. దేవునకు బొడ్డు నెట్లు కోసిరో! అని పుర జనులాళ్చర్య పడిరట,. రాను భి పారవళ్యమున తన వాద్గత భావమును పౌరులే, వర్కిం౦చినాండు. .
27
87. శిలం జిగురుంబోడియె, యుల్ల సిల నొనర్చి, యె శీ పోయిన, 'గౌతమ'నిల్లు నిలిపి, నడుగు కంద మ్మి కమ్మ పుప్పొడిన, యింక 'నేమని, నుతింపవచ్చు, (శ్రీరాము మహిమ (4-57)
అహల్యా శాఫవిమోచన ఘట్టము. రాముడు తన పొదధూళివే శిలను ఛిగురుటో(డియె యుల్ల సిలునట్లొనర్చినా(డు. ఎ త్తిపోయిన "గౌతమునిల్లు నిలిపి నాండు. శిలను చిగురుంబోండిగా చేసననుటచే శిలను సూడ చిగురింపం జేసినాండను భావము [పకటమగు చున్నది. చిగురు. జోడి యనగా చిగురు వంటి శరీరము కలది.(స్త్రీ-అని యర్థము. ప్రీ- అను నర్హమును బోధించు పదములు “సెక్కులుండగా, కవి ప చిగురు బోడి_అను పరమును 'వాడుటలోని ఆంతర్య మిదియే. శిలను గూడ చిగురింప(౧జేయు రాముని శకి (మహిమ) సామాన్య మైనదిగాదు.
శాముని పాదధూళి యని చెప్పుటకు కవి వాడిన ఆశ్చికసమాస. మెంత మృదు మధురముగా నున్నదో చూడుడు.
“అడుగు కెందమ్మి కమ్మ పుప్పొడిన” ఆనగా పొద పద్మమందలి కమ్మని పుప్పొడిచే-ధు*ళిచేనని చెప్పక ఉపమేయమును చాచి కమ్మని పుప్పొడిశేనని ఉపమానమును జెప్పు టచే నిట రూప కాతిళ యోక "్రలంకార మున్నది. అడుగు "కెందమ్మి యనునపవుడు-రూవకము ఇందలి అలంకార మాధుర్యము అనుభ వె వైక వేద్యము.
శ ప్రాహాల్యను పాపాణరూపగా' వాల్మీకి చిశ్రింస లేదు శాని అధ్యాత్మ శామాయణానుసార మీతడిట్లు చెప్పినాడు. ,.
శిలను చికులుంబో౭డిగా, కేయుశేగాక 'గౌతమునిల్లు .నిలజెట్టుట మరి. యొక విశేషము. గొతమునిల్లు మూల పడినది. అడు వడిన ది అనుటకు త్రిపోయిన=అను చక్కని . ఇటంగు జాతీయము ప అటా రిల
పొదధూళి మహీమనింత గా వర్జించి కవి aos 'నేమన్లి
రాముని "నామ మహిమ... అని " ue కంచే వేరుగా చెప్ప
నుతింప వచ్చు. నక్కజలేదని 'శముని' 'మహిమాత్తిశళయమును 'జెప్పినాండు. "
28
88. కమలంబు మోము, కన్నులు కమలంబులు, కెలుగ౧గవయు౯ గమలము,లడుగుల్ కమలంబులు, నీలు వెల్ల ను, గమలాకృ్ళతిమించె,( బుడమి కన్నియ, బళిగే (4-67
విశ్వామితుడు సీతాదేవి సౌందర్యమును రామునకు వర్షించి చెప్ప ఘట్టము. ఇది అమూలకము. ఈ పద్యము నీత సౌందర్యాతి శయమునే. గాక ఆమె సాజుత్తు లథ్మీ దేవిఅను భావమును స్ఫురింప జేయుచున్నది. ఆమె మవోలథ్మీ యనియు పెద్మినీ వరవర్ణిని యనియును ధ్వని.
మిధిలాన గరమును దివేశిం చిన పిదప విశ్వామి| తుండు సీతా స్వయం వర (వనకి యొనర్చి సీత అంద చందములను రామునకు వర్ణించి చెప్పినట్లుగా కవి రచించినాండు. |పబంధ పగిపాటి యని భావించినచో కవి నాయికా సౌందర్యమును దానై వర్ణించిన బాగుండెడిది. విశ్వామి[తునిచే రామునకు సీతా సాధ్వి సౌందర్యమును వర్ణించి చెప్పించుట ఆశ్చర్యకరముగా నున్నది.
89 చెొక్కపుంబసీండి నక్కుల,(జెక్కు, జెక్కు, లక్కలికి కొప్పు నీలాంబుముక్కు, ముక్కు కనక గంధ ఫలీసారకంబు, కంబు కలిత రేఖా విలాసమంగళము, గళము. (4-69)
సీతా సౌందర్య వర్షనముల్”నిచే యో పద్యము ఎ మేలిమి బంగారు నక్కులు చెక్కు * చెక్కులు (చెక్కిళ్ళు) ఆమెవి, ఆమె. కొప్పు నీలాంబు ముక్కు | నల్లని, మబ్బు] ముక్కు బంగారు నంపెంగ పొలువు. పొలువు మీలు గళము | కంఠము] కంబు కలిత రేఖా విలాస మంగళము. [శంఖ రేఖ చక్కందనమున శుభ మైనది. |
కవి సమయ (పకారము ఆయా యుపమానములతో నామె అనయవ ములను బోల్బుశేగాక, కవి యిందు వాడిన ముక్త పద గపాలం కారము
కవికి గల శబ్దాలంకార |పీతిని చాటు చున్నది. ముచ్చట గొల్పుచు నిందలి ముక్తపద( గస్తము పృాదయావర్చ కముగా మన్నది. ఈతనీయీ రచనా
29
మా ము చేమకూరకవి చమళత్కార ములకు ఒరవడిగాన య్యెనని (గ్రహింప వచ్చును.
40. కొజణల, మంజులలాటాంగ కుంతలాది సౌష్టవంబున, భదూతనూజాత, సీత, యఖిల దేశ (పసిద్ధ భా గ్యంబు కలిమి, తల్లి బోలిన. దదియపో ధన్య కన్య [4-76]
సీత యందమును గూగ్చియే యిందును జపస్పుచున్నా(డు. మంజు లలొటాంగ కుంతలాది సౌవ్ఫవమున | చక్కని నుదురు, ఆవయవములు, ముంగురులు_...అఈ వాని యోగ్యతయందు. | ఆ భూతనూజాత మంజుల లాటాంగ కుంతలాది దేశ పసిద్ధ | మనోహర మైన లాట, అంగ కుంతల. అను దేశాల యందలి (వసిద్ద మైన 7 భాగ్యయె తల్లి ని పోలినది. తలిని థి ల గ oa) nN పొలిన అటి కన్య గదా ధన్య. అని సమ గించుచున్నాతు. ఇందు సభంగ ట థి అత్య ర w క్ శేష, ఆన్హాంతర స్వాసములున్నవి
భూమియంచా యా చేళములున్నవి. భూ వ్యుతియు తన అవయవ శోభలో తల్లి యొక్క నంపదకల్సి యున్నది. కనుక ఆమె ధన్యురాలు, mM. ౧ తల్లి పోలిన కన్య ధన్యురాలని, అయ్యలరాజు చెస్సుచున్నా (డు, వను చరిత కారుడు గిరి విరహ ఘట్టమున “నిక్కామ్ముగ తం౦కి చాయగల కన్యలు ధన్యలుగా వసుంధరన్” అని చెప్పినా(డు.
అయ్యల రాజు చమ తార మునకు తల్లి [వధాన భూమిక యెనది. రామరాజ భూషణునకిది నచ్చక “ధచ్యావితృముఖి కన్యా అను సూ క్రి ననునరిం చినా డు, (
*
41. శిరసంచెన్ , గల కండియోంర్తు, కరరాజీవారితరన్యంది, తె లరసా స్వాది, వినీల శేళ నుదరోలంబంబు లుడ్డీన వై ఖరులన్ , గాం చన కాచకంళణ రుణళ్కాశారవచ్చద్మ రుం. కరణంబుల్ సమక: రఘూ త్తమునకున్ . గల్యాణ నంఛాయికిన్. _ [4-106]
30
"యువతులు (శ్రీరాముని వెండ్లి కొడుకును. జేయుచున్నారు. ఒక ల కంఠ రాముని శిరసంటినది. ఆ కలకంఠి తన ఎట్ట దామర వంటి అణి: చేతిలోని తైలము పరిమళమునకై గండు తుమ్మెదలు మూగుచున్న విధమున నీల సములు ఎగసీవడు శ్రీరాముని శిరమున మధుర కంకణనినాద ములతో తె లమంటినది,
- నన్ని వేళ సొందర్యమున కనుకూల మైన విశిష్ట పద రచనతో గూడి వైెదర్భీ రీతిలో (దాతా పోకనున మాధుర్య గుణముతో నొప్పుచున్నదీ పద్యము. _ | పసన్నమగు అయ్యలరాజు శైలీ మాధుర్యమునకీ పద్యమొక మచ్చుతునక.
42... కలికియొక రు, కాముని జగ త్త్పియమోహిన దివ్య రూపమం గళవటు వి గహంబు పనగాంచుతమిం, గటి బూని, మేఖలా వలయము, గీలు కొల్పమణువన్ . దిగజాణిన యప్పుడవ్వధూ కులమణి, కోమలాంగ లతకున్ , గుదురుంబలె నొప్పి
జుట్టునున్ . | 1. 1481
శరము; కుమారులు ఎ భార్యలతో అయోధ్యా నగరమును dias వొ ర్రవిని 'పుగ కాంతలంద లును సొధ్యాగంబుల నిలిచి వారిని చూడసాగిరి, అప్పుడు + ఒక నుంధరి కటిస్థ లమున ..మొల నూలు అలంకరించుకొనుచు రాను చం (దుని చూచుచున్న ందున పారవళ్యమొంది ఆ యాభరణమును బిగించు కొనుట మరచినది. ఆ భూషణము ఆమె పొదములమీదళు దిగిజారి ఆమె శరీర లతకు కుదురువ్నల జు
శో hy కి న.
_ అంగలత _ షు ప. జొట్టునన్ ౬ ఉపమా,
రాముని దివ్య మంగళ రూనముము గాంచు నాతీ పొరవథ మును
కవి యద్భుత మగా? జి తీంఛీనా(డు. మాధుర్య గుణ. శోభిత మె వై దక్కి రీతిలో (దావా పొకమున ' నొవ్ఫచున్నదీ పద్యము, |
31
ఇందు కవి యొనర్చిన |పజంధోచిత కల్పన రమణీయము. టి
| న సందర్భ న (పబంధ కవులందటు పోవు మార్గమునే ఈత(డును అనుస రించెను. కాని కల్చన [కొ తది.
4లి. అని, చతూరో క్తి వేడుకొని, యల్ల ననంక తలంబు నేర్చి, శే ర్చిన తమి, చేవడంక, నుకు( జెక్కిలి నొక్కి, కవుంగిలించినన్ ద గువునం గంప. మొంది, తనుచా సడలెన్ దృఢనీఏ, బంధమో చనమగుట ద్భుతంచె, రఘు చందుని |పాపొక యింత కల్లినన్ [4-164 |
ఈ కవి లోక జననీ జనకులగు సీతా రాముల సంయోగమును వరి ౦చి స. నా(డు. ఏకాంతమున రాముడు సీతను సుముఖురాలి నొనర్చుకొను
సన్ని వేళము. రాము(డు సీతతో నిట్ల నుచున్నా(డు” తరుణీ ' నిను కన్న
జనకుడు మహోచారుండు. అది గాక నీవు కలిమి జవరాలవు, చేవదల 'నేల.? ఈ. పోకముడి వదల్సి ఒక్కవిడె మీయరాదా ¥ి” అని ఆ ,రసి కాగే సరుడు చతుర వచనముకతో సీఐను (బతినూలి నాడు
'రాముడిట్లు చతురోకు లతో వేడుకొని, యీ స ద్య్యమున ఆమెను తన అంకతలమున; చేర్చుకొని, చేగ్చినశమిచే వణకుచు ఆ రమణీమణిని చెక్కిలి నొక్కి శాగలించు కొనినాండు. వెంటనే ఆమె శరీరము జల్లు మన్నది. గట్టిగా విగిచుకొన్న పోకముడి తనంతట శానే వీడినది. రఘచందుని పొపు ఏ కొంచెమున్నను బంధ మోూోచనముకలుట ఆశ్చర్యామా 1 అని కవి సమరించు
a “థి చున్నాడు.
అయ్యలరాజు శామభద్రుండు జొచితీనిర్వవాణమునం గడు నమర్దుడు. సీతా రాముల యేకాంతమును వర్ణించు నీవ 'ద్యములో “బంధ మోవనము” అను ర్ ప్ప పద్యమును మిగుల 'హృదయంగమముగా వాడినా (డు. ఆ సన్ని వేళమును సామాన్యుల వల చి తింపక్ర శృంగారము నుండి వేదాంశము నకు _చంక్రమించినాండు. ' బంధ 'మోచనమగుటద్భుతరబె రఘుచం దుని (పాపొక యింత ? గల్లినన్” - అను. : వాక్యములోని 'శ్లే శన చమళ్యారము సహృదయ. వ్యాడయళ6జకవ ముగా నున్నది. రాముని (పాపున "మోతను
న
32
లభ్యమగునని భక్తి పాగవళ్య మున కవి పీశా నీవీ బంధమాతణ మూభఛారముగా. గొని చెప్పుట అన్యద్భుతముగా నున్నది.
ఇందలి అర్థాంతరన్వాసము వేదాంత స్ఫోగకముగా నున్నది. శృ్ళంగారమునందును అయ్యల రాజు వేదాంత మే భావన వేయుననుట కిడి యొక నిదర్శనము. ఇట శృంగార ఘట్టమునగూడ కవి వేదాంతమును జెప్పుట జొచిత్య దృష్టితోనే అని (గ్రహింప నగును. రామాభ్యుదయమును (పజంధముగా వాగియదల చినందున సనంభోగమును వర్ణింప వలసి వచ్చినను, కవికి వేదాంత భాననకూడ కలదనుట కిది నిదగ నము. ఇందని అర్థాంతర న్యాన మొక చక్కని సూ క్రి. రామ భ క్రులవళ రను మననము ల
నూ కి
బాజీ
44. : వో! యను, గాధినందన మభఖారినిశాట మదాపవోరిబా వో యను, (గావ జీవద పదాంబుగసువే !: యను, రాజలోకసిం వో 1! యనుం, బోపి.తాగ్య నివవో ! యను, గానల శేగితేనిరీ హో! యని, నిర్వహింపగలనా, నీను జూసి, రఘూద్వవో ] యనున్, [5-10]
రామ వన గమనమప్ట్ర పు త్త వియోగమును సహింపలేని దశరథుడు పరి పరి విధముల తలపోయుచు విలపించిన సందర్భములోనిదీ పద్యము.
తిక్కనగారి బాణీలో కవి ఈ పదంమును రచించుట గమనార్జ్హ ము, అభిమన్యు వధా ఘట్టమున అర్జునుని శోకమును తిక్కన రచించిన విరమును చి త్తగింపుడు.
వో ! యను, ధర్మరాజ తనయాయను, నన్నె డంబాయనీకు(జ న్నేయను, దల్లి నేప జనునేయను, గృమ్హండు వీ,డెవచ్చెరా వేయను, నొంటి వోకం దగవే యను, 'నేగతి( బోవు వాండ'నే నోయఖీమన్యు డాయను, [బియో కుల నుత్తరం దేల్ప వేయనున్ | భారతం -.(దోణ = 2.242 |
33
ఇస్ట జన వియోగము కలిగినపుడు దుఃఖాతిరేకను:న ఎడ తెరిపి లేక్షరిశావరి పరి విధముల తలపోయుచు దుఃఖంచుట సహాజను. ఆ దృష్టితో తిక్కనను అయ్యల రాజు అనుకరించెనని చెన్నవచ్చును. అయినను తిక్కానను మిఠిచి ఈత (డొక చమత్కారమును సౌధించెను.
రామాభ్యుదయనమున “వా యను" శబ్దము మాటి మాటికి వచ్చినదే గాని యర్థము మా(తము మారుచున్న డి, ఇది యెక విధ మెన శబ చమత్కృతి.
వో అను = నో యను [యడాగ౧మము] హో! యను. మొదటి సారి విచార సూచకను. తరువాతి వన్నియు కుమారునకు సంబోధనలే. చివరకు “రఘూద్వవో ! నిను జాసి నిర్వహింపగల ళా * * అని కొడుకును విడిచి మనుగడ సాగించలేననీ దళరథు(డు బాధపడినాడు.
తిక్కన పద్యములో విచారసూచకముగా పచ్యాదియందే “హో !' యను అతరమును వాడినా(తు. ఇతడు తిక్కనను అనుకరించినను పెక్కు చోట “వో” అను అతరమునుచాడుచు పఠితలకు వోవోకారములు స్ఫురించు
నటు గణనీయమైన రచన చేసినాడు.
శ్ కానక కన్న సంశానంబు గావున? గానక కన్న సంతానమాయె నరయ గోత నిధానమై తోచుగావున నరయ గో|త నిధానమయ్య నేడు చ్విజకులాదళ a వర్ణి పుడు గావున ద్విజకులాద ర ణ వర్ధిమ్ణు( డయ్యు బివిధాగమాంత సం వేద్యుండు గావున వివిధాగమాంత సంవేద్యు. డయ్యెం
గటకటా! చాళర థి! నముత్క-ట కరీం|ద | మార కట కలిత చాన ధారా | కుకా గామి, 'యటు చరించు, నుత్కట కరీం[డ కట కలిత ఛాం' ఛారార్డగ కటకతటుల T8187
34
రామవనగమన సందర్భముననే పు శ్రగివియోగముచే కుందు దళ రధుని విలాపమును కవి యీ పద్యమున వ్యాంచినా(డు. ఇందలి శేష సౌకుమార్యము గమనాగ్గ్శిము. ఈ పద్యుమున పూర్యో తర దళములు రెండును జాహిరముగా నొక్కశేమైనను అక్జము మొతము ఖేదించు చున్నది.
1. శానకకన్న సంతానంబు_ కలుగక కలుగక కలిగిన నంతానము, అడవి కొజకేకన్న సంతానము.
2 గో తనిభానము_ వంశమునకు మూలమైనది, కొండలు నివాస ముగా గలది.
లి, ద్విజకుల దారణ వర్షిష్తుండు గా దివ్మాణకులమును బోషీంచు చాడు, పకి సమాదా*యమును బోషించువా(డు.
4, వివిధాగ మాంత నం వేద్యుండు _ బహువిధ వేచొంతములవలనో చెలిసికొన౭ దగిన చాడు, బహువిధ వృతములి నడుమ ెలిసికొొన దగిన వాడు.
ర్. సముత్క్యట కరీంద....కటకమార్గ గామి ___ ఏనుగుల మదజలో ఛారలచే తడిసిన పురమల శేగువా(డు: ఏనుగుల మదజల ధారలచే తడిసిన కొండ వాలులుగల |తోవలందు సనంచరించు
వా౭డు.
దళరథు(డీ 'కెండర్థ ములి నాలోచించు దుఃఖంచెనా ? కరుణ గన్ ఘట్టమున నిట్లు 3 వ వాడుట యుచితముగాదని కోందణ్ యభి (సొయము.
అయ్యల "రాజునకు శేష కవిత్వ ముగ్గు బాలతో నలవడినది. శన కవితా ధోరణి అతనికి జీర్ణ ంచుకొని పోయినది. అందువేతనే యిచటను శే వష. పద్యమును రచించినాడు. సావథానముగా, బరిశీలించినచో నిందు ఆశేవణకు తావులేదు, లోకములో ఇప్ప జనవియోగము నందిన జారు
35
తమ వాడు వెనుక నంతటి వాండు 'నేడిట్టాయెను గరా: అని తలపోయ్యు గలదు ఆ దృష్టితో(జూ చిన నిది సమర్థ నీయ మే.
అయ్యల రాజు కవిత్వమునకు [పధానముగా శేషము జీవము. అది అ్మ్యపయశ్న సిద్ధము. అన్ని పద్యములపలెనే ఈ పద్యమును (వాసినాండు, పద్యము అత్యంత రమణియము _ అనితర సాధ్యమనియును 'జెస్పవచ్చును. దశరథుడు శ్లేషలో నేడ్చెనా? అనునది సరసమైన సందేహముకాదు. ఆత(డెశ్లేడ్చెనో మనకు. చెలియదు. కరుణ రసమొలికించు పట్టున నొక్కోక్క కవి ఒకొక్క విధముగా పాతలచే నేడ్చించును. ఉదా ॥ "పెద్దన, తిమ్మన, భట్టుమూ _ి,
ఏడువుల తీరు వారి వారి (వక్ళతులను బట్టి యుండును. దళరథుండు మవొరాజు, ఆతడీవిధముగా రామభదు.డు భావించెను. “వో యను” రెండు పద్యములను దీని వైననే యున్నవి. చాస్తవమునకా యేడుపు చాలును. కానిదళరథుని యేడుపులో చిత విచిి తమైన భావములను గోచరింపంజేసెను. అంతటి వాడింతటివాండ య్యెనని చెప్పుట ఈ పద్యము లోని పిండిశార్గము.
ఆజేపణము శెన్ని విధములుగా నైనను "జేయవచ్చును. వారిశ్చం[ ద నాటకమున చం దమతి యేడ్చునవుడు బలి జే.ల్లి వారు పద్యములను _వాసిరి. నాటకములలో పద్యములుండ కూశద నెడివారు. చందమతి, పద్యములలో చేక్చినా? అని యాయేపించిరి. అడియు నొక యాశేపణమే. ముక్కు లో నేవేలె నను పట్టును. కాని ఆ పద్యము ల నభినందించు వారున్నారు, పద్యములలో నేడ్చుట అంగీ కార్య మైనచో రామభ్యదుని పద్యములలో శ్లేష యుండుటయు నంగీకార్యమే లేనిచో నేదియు లేదు.
అంత యును భావనే గదా! ఆ భావన రమ్యుముగా నున్న దా (3 లేడా ? అని చూడవళెను. రమ్యుముగానున్న దనుకొనుట చేతనే ఈ
పద్యమున కా పళ స్తి వచ్చినది. 46. అతుల, భూజాన్వి తుండ వై నట్టి, నీకు, _ పర్వుదో రానుయుతకు. నిజ్ఞనక సు .
36
నెటు(గ రాదెండవడ, చేవ ! యిట్టి, క జ దాబ్లముల నీడ నున్న, నా కలంత గలదె? [5-487 జ
సీశా రాముల పదాబ్బముల చెంత నున్న తనకు అలసట లేదని లత ణుడు పల్కుచున్నాండు. వనవాస కాలమున ఎండలో నలసిపోయిన లత్ముణుని తమవద్దకు చెట్ల నీడకు రమ్మని పలుకు రామునకు లత్మణు:డిచ్చిన సమాధానమిది
ఈ చిన్న పద్యములోని శ్లేష సౌందర్యము వ్యాదయంగమము. భూజ అన్వితుడు = సీతతో కూడుకొన్న వాండు, చెట్టు నీడ నున్న వాడు. రాముడు; సీత సరదా = ఎల్ల పుడు, రామయుత = నాము నితో కూడుకొన్నది. సర్వదా _[ ఆరామయుత = ఎల్ల పుడు ఉద్యాన వనమున నుండునది... అట్ట సీతారాముల పాదపద్మ ముల చెంతనున్న తనకు అలసట లేదట! ఎంతటి భక! ఇందు లజ్ముణుని భ కితోపాటు అయ్యల రాబు భ క్తి భావమును (దిక టమగుచున్నది.
47. _ఉచ్చరించు, మయూర, ముపనిషద్వాక్యంబు పొరావతం౦బు, శబ్దంబు నొడువు శారిక, తర్క-శా(న్త్రంబు, వ క్కాణించు. గల కంఠములు, 'షడంగముల నెటుంగు వాంనలు, భయ మీమాంనలు వరికించు -' రాచిల్మ, (శౌత మార్గ ములు దెగుపు నలఘు, పురాణూర ములకు, జొక్కు.6 గురంగి సామగానము విను, సామజంబు ఖంజరీటంబు, వె శేపికము విధించు _గౌంచమిధునంబు, యోగవై ఖరి భజించుః దరమె కొనియాడ, భఘటజన్న తాపసా[గ గణ్యపుణ్యతమా శ్ర మార ణ్యభూమి [5-1 187
రాఘవులు గాంచిన అగస్త్యా[శమ శోభను కవి యీ పద్యమున వర్తి ంచినా(డు. నెమిలి ఉపనివ ద్వాక్య ముచ్చరింవగా, వొవుర ము ళబ్దము
27
పలుకుచ్చ్ను ది. గోరువంక తర్కను [పారంభింపగా, కోకిలలు షడంగములు నుచ్చటించుచున్నవి. వాంనలు (పరమవాొంనలు) ఉభయ మీమాంసలు విచా రింపగా, రాచిలుక (శౌతమార్గను లుఫవ్యసించుచున్నది. ఆడు లేడి పురా ఇణార్భములు విని పారవళ్యమందుచుండగా, సామజము [ఏనుగు] సామ గానము లాలించుచు తన్మయమగుచున్నది. కాటుకపిట్ట వై శీపికము ఏీధించుచున్నది, (కొంచ మిధునము యోగమార్ష మనలంబించుచున్న ది... అట్టి పుణ్యత మముగు అగస్తూ | శమభూమిని కొనియాడ తరముగాదని భావము.
ఈ మారిరిగా పద్యము (వాయుట చాల కష్టము. శలి రమణీయ ముగానున్నది అచటి అల్బ| పాణులును త త్తత్పుణ్య విశవమున ఆ|ళమ విద్యల నెఖుగుననుటచే నాయా(శమ జాత్మ్భ్యుర్టిము వెల్లి డియగుచున్నది. ఈ పద్యము ననుసరించి వంటనే
“బలుల (దాచు రాచకూనలు వోలె, నిగనిగ జడిగొన్న, నిడుగ ఆంజడలు గదల
ఇత్యాది పద్య మున అగ స్తు రని ము రి చిత ణమును కవి కనులకు గటినట, అతిసవాజముగా+ జి తిం చినా(డు, ఈ పద్యమున “వింధ్యనగమర్జి ' టట ”గి (౧ రాఘవున శెదుళేగెనని చెప్పెను. ఈ పద్యము మనుచర్శితమందలి సిద్ధుని చర్ణినమువ లె రమణీయముగా నున్నది.
48. శశినో చిమ్లు క శాకలాప, వద నాబ్దాతుండు; రాజన్యలో" కళిరోగత్నము చాసనై పుణ పరిమ్కూరుండు, నానానుదీ చశిరోలంబ శరణ్య పాదక మలద్వంద్వుండు, మాద్యళ్థర
(తిశిరోదూషణ, కంఠలుంథన మునర్చెం, జండ కాండ౦బులన్ , (5-1 58)
(శ్రీగాముండు చండ కాండముల ఖరదూవణ (తశిరుల కంఠలుంఠన మొనర్చిన తీరున కనుకూల మైన శబ్దములను కవి వాఢెను. ఇందితని నమాస ఛుకున ఆవ్లోదేకరముగా నున్నది. చం దవదనుడనుటకు- శశిరోచిష్టు కళా
38
కలాప వద నాబ్టాతుండు. అనినాండు. మునుల కా శయభూతుడనుటక్రు. నానా సుధీవశిరోలంబ శరణ్య పొదకమలద్వందుండు. అనెను. ఎంత మనో పారముగా నున్నదీ సమాసము.
ఈ పద్యములో ని రచనావైఖరి పోతన భాగవత పద్య ఫశితికి దీటుగానున్నది. ఈ పద్యమున ద్వి పాసముండుట గమనార్హము. చమ తార | పియు( డగు రామభ। దుండు కొన్ని (తి పాస పద్యములను, చతు (ప్పాస పద్యములను, కొన్ని 'యెడల దుష్కర | పాన పద్యములను గూడ రచించెను.
49. బలియు(డ, నీయడాటమున,( బతినింగా,( దితిపక్షవ్భ శీ, నీ తలల వనీతలంబుచెస,( దాళ ఫలాక్ళతి రాల, లీల మె జలజలడుల్లు, నిల్తునని చక్కి, బతంగ కులీను భార్య, ని రల తరచర్యడించి, చనుమా, మనుమా, మనుజాళసాధమా :
(6-196)
రామభ[దుని నాటకీయ శేలికీవద్యమొక చక్కని యుదా వారణము.
సీతనపవారించు కొనిపోవు రావణు నెదిరించి జటాయువు పల్కు
వీరాలాపము లీ పద్యమున గలవు. తన్ను తృణీక రించిన రావణునితో జటాయు చిట్లనుచున్నాండు.
“రాక్షసొధమా | ఏమీ నీవంత బలశాలి వా ? చూడు ఈ కయ్య ములో నేను (పతిపవవృ త్రి (శ తుభావంతో. జెక్కలు కోదల్చినవు డెల్ల ) నీ తలలను శాటివండ్లవలె జలజల శాల్చివై తును. తలలెట్లు రక్షించు కొందువో విచారించుకో. ఇప్పటికయినా నా మాటవిని రాముని నతిని
రథమునుండి దించి (పొణములు నిలుపుకొని పొమ్మని జటాంయువు రావణుని హెొచ్చరించెను.
పతంగ కులీనుభార్య = నూర్యవంళస్లు( డగు రాముని wt సీత, స ల్
స్
సీతను రక్షించుటకు జటాయువు చూపు' నుశ్వావాము వీర రసమునకు స్థాయిభావము, అందును ధర్మవీరము, యుద్ద వీరము రెండును మి|శితము లె యున్నవి,
చనుమా _ మనుమా . మనుజూళనారమూ _ ఈ అం త్యాను వాసము (శావ్యముగా నున్నది.
50. పులినకటి, మీనలోచన, సళిల (భమనాఖి, చ|కసమకుచ, మాద్య శల పొంసగమన, వికస న్నళి నాస్య, వళీతరంగ, నదియైనదియో. (8.8268
రాములడ్నుణులు సీశంగానక పలవించు ఘట్టము. సీతను (కూర మృగములేమైన భతీంచినవో లేక ఆమె 'యేనదిలో నైన దుమికి మరణించే "నేమో అని రాముడు కుందుచున్నాడు,
కటి [మొల] పులినతలము [ఇసుకతిన్నె | గా లో చనములు [కన్నులు] మీనములు [చేపలు గా, పొక్కిలి నీటిసుడిగా, సృనములు చ|క వాక ములుగా. మొగము తామర పూవుగా, వళులు [పొట్టముడుత లు | తరం గములుగా, నడక హంసచందముగా నా (వేయసి నదియెనదా లజ్ముణా | అని రాముడు విలపించినాండు.
(శ్రీకి నదీత్వము నారోపించినాండు. ఇందలి సావయవరూపకము మపోజ్ఞ ము, కవి సమయచమ క్కారవ హృదయంగమము.
bl. అం గనాలలొమ, గానవా, లతాకడుంగ ! మా తంగమా ! భుజంగమా 1 పతంగమా : కురంగమా ! లుంగమా ! లవంగ ! మాతులుంగ మాధవీనట దృృంగమా : చనీరమా 1 కఠీరమా ! సమీరమా : [5-289]
*ఛామాళ్తాహి [పకృతి థృషణాశ్చేశనా చేత వేష” అని కవి కుల గురు శాళిచాన సూక్తి యిట సార్థక మైనతి. .
40
రాముడు సీతాన్వేషణమొనర్చుచు ఎందును ఆమెను గానక, కని పించిన చెట్టును పుట్టను పళుప ఖ్యూదులను.__సీత ౫ు మీరు చూడ లేదుగదా। అని ఆమి జాడను వారినడుగుచున్నాడు.
అప్పకవి యౌ పద్యమును కాకు స్యగవళికు దావారోణముగా నిచ్చెను,
ర్లొ అరె, లతాతన్వి, యొప్పు దలిర్చుకొప్పని, పటు కలాపి, కలాప భరము(జూాచు,
నవె, తన్వి, తరళతరా పాంగరుచులని,
సారంగ, దృక్చక చ్చకలు చూచు
నవి, జవరాలి, మోవానపు బాలిండ్ల ని పరువడిం, గుంభికుంభముబుచూచు,
నదె, కోకిలాలాప, నసియాడు నడుమని, 'యేనుంగు పగర, లేంగొనుంఆూచుం
పాచు, డగ్గరు6, (గమ్మఅంజూచు, మర్లు,
బొరలు(, గెరలు, వియోగాగ్ని( నొగులు, నోగులు,
నెచటి కేగి (పాగణేశ్వరీ | యటంచు ఇ జీరువగ6 చారునారఘు వీరుడిటులు. [5.241]
సీతంగానక అరణ్యరోదన మొనర్చుచున్న ఆ శాముండు వనమృగ ములంగాంచి యిట్లు పలవరించుచు, | భాంతిపడుచున్నాడు. అదిగో సీత కబరీ బంధమని నెమలిపింఛము వెపు చూచును. అవిగో. జానకి చాలాచువు మెటుగులని లేళ్ళ కన్నుల తళుకులను విలోకించును. అవే నా జవరాలి పాలిండ్ల ని మద పుశేన్లు కుంభన్టలముల6 జూచును. అదే నా సీత నడుమని మృగరాజు నడుమును బరికించును, ఇట్లు చూచుచు, నమీపించుచు, మరల
పరిశీలించి చూచి కాదని వెనుకడుగు వై చి, నిట్టూర్చుచు.... | పాణేళ్యరీ ఎక్క డికేగినావని దుఃఖపడుచున్నాడు. |
ఉపమానమును జూచి ఉపమేయమును
న్మరించుటశే నిందు స్మ శత్యలం కారము గలదు. మరియు రాముని శాంతిగా
న (శాంతి మదలంకారమును
41
గలదు. మరియు నుషమాలం కారమును (బతీయమానమగుచున్న ది. పీ శ్రా దేవి ఆవయవ ఫాందర్యము, రాచునికా మెయెడల గల _వీమాతిశయము, విరవోతి శయము నిందు |పస్ఫుటమగుచున్న వి.
వసుచరి। తలో భట్టుమూర్తి వసురాజు విరవామును వర్ణించునపుడు
“కనుగొంటి, లత కూననని, డాయు'. గాకున్న, నభినవ తరలతావా పించెలువు” అను పద్యమి శేయున్న ది. రీకి, ధారాళుద్ధి ( (బసిద్ది( గాంచి, ఘన శబ్బస్ఫూ ర్తి వర్తిల్ల గాం, దోరంబైన రస స్థితి న్, దరళ విద్యున్మాలి కా లక్షణో దారఆబజై , కని సేవ్యమౌ, వనమయూరా రూఢి? |శాపించి, వ
ర రంభంబు, (పబంధమ ట్ల ట ఖల స య్యుందగన్ . (6-_ -18)
ఈ పద్యమున కని వర్హారంభమును [పజంధముతో సరి పోల్చినాండు. వర్ష పరముగను (వజంధ సరముగను నయ్యల రాజు పొడిన శి షోవమ గమనార్హ ము,
వర్ష ర్తువును వి ంచుచు . (పబంధమునకు( గావలసీన ముఖ్యాంశముల
నిందు కి ఢేర్కానేకు, వర్షా కాలమును [పబంధముతో. బోల్సిన కని
నై పుణ్యము పాఠకుల కచ్చెరువు గొల్పును. వర్షర్హు పరమైన యర్థము
డ్రకృతము:ః (ప్రబంధ పరమగు నర్థము అ్యపకృళము. ెండర్భ ములును 'మనోజ్ఞ ములై హృదయం గమములుగానున్న వి.
వర్ష మునకును (పబంధమునకును "రంటికిని ముఖ్యముగా కావలసినది అం. శెండవది ఘనళ జ్ఞ, స్ఫూ ర్డీ, వర్షార్థమున మేఘ ధ్వనియనియు, (పబం ఛార్థమున నుదొ త్ర మైన శబ్ద స్థితి. వర ఏీషయమున ప? (పబంధ పరమున రసము.
ఇంక తరళ . విద్యున్యాలికా లకతణోచారనము వర్షము. చలించు చిటువు తీగలతో నొస్పనది. మణియు కవి శవ్యగమై వనమయూరగతి
42
వెలయించునది _ అనగా జల పకులచే సేవింపంబడుచు నెమలి ఆటతో కుూడ్డి యుండునది.
(ప్రబంధము = తరళము, విద్యున్మాలిక, వనమయూరము _ అను వృ త్తములతో కూడియుండు నవకాశమున్నది. ఏవం విధ్య ప్రబంధము కవులచే నేవింపబడు నట్లు వర్షము చాతక పతులచే చేవింపబడునని భావము.
ఇట్టి వ ర్హారంభము (వబంధమువ లె అఖిల పద్యా కాంత మైనది. బం ధము అఖిల పద్యములచే నా|కమింవబడును. “నరణిః పద్దతిః సచ్యా”... అని నిఘంటువు గనుక పద్యమునకు వ్నపరమున నిట మార్గము - అని యర్ధ ముం జప్పుకొనవ లెను, అఖిల = అత్యంతము ఖల మైన మార్గ ములు గల ద య్యెనని యర్ద ము,
ఇందు వర్ష వర్ణన విషయ మటుంచి కవి దృష్టిలో [పబంధమునకు( గావలసిన ముఖ్యాంళములు 1. ధార శుద్ధి బి. ఘనళ బ్ర స్ఫూర్తి 8. తోరం బైన రసస్థితి యని (గహింపనగును. వర్షమున ధారా శుద్ది ముందె శు న్న దగినదో అశ్లే కవిత్వమున ఛారాళుద్ది పధమగణ్యమని కవి భావము, ధారాళుద్ది నొక గుణముగా చెప్పుచు నరనభూ పాలీయ కారుడు “శ్రీనాథుని వద (సిద్ద ధారాళుద్ది” నుటంకించెను. రానూభ్యుదయము లోని పద్యములన్ని ' యును ఛారాళుద్ది పూరితములై యుండుట యిందుకు నిదర్శనము. దానికి చక్కని శ బ్లస్ఫురణ తోడ్చడవలెను. అర్థాతిశాయియగు శబ్ద సౌందర్యమును _వపబంధకవులెల్ల రు నారొదించిరి, అట్టి యుదా త్ర శబ స్ఫూర్తి (పజంధమున నుండవలెనని కవీ భావము. అదియు నిందు గలదు.
కావ్య శరీరములగు నీ రెంటినీ ేర్కొనుకేగాక కా వ్యాత్మయగు రననీలిని గూర్చి కూడ కవి చెప్పినాడు, ఈ పద్య్యమున( గవి శబళ కి @ రో మూల ధ్వనిని సాధించెను ఇట్లు కీ సాహిత్య విషయమున తనకు౭గల యఖి పాయములను, కవితా సిద్ధాంతమును వర్ణనా వ్యాజమున వ్య క మొన ర్పెను. శృంగార రస (పథాన కావ్యములు వుట్టు కాలమున 'వీర రన (వఛానమగు రామాభ్యుదయ |పజంధము నతడు నిర్మించెను.
43 రీ4. వారి వాయాయుధ రెఖలన్లడల్ వేయించి యలము ధారా ర జ్ఞువుల బిగించి జలదంబులను నీలి వల లెల్ల డల నిల్చి వివిధ, గర్హావాద్యరవము గొల్చి శెవమీట(, దటిన్న జే పం కిం (బేరించి కోపుగా, మెటుములు గొనగంజేసి నరసులకొక, సొంపు సంధిల్ల గావించి చిక్కు. దిక్కుల వారి. జెంపుంజేసి
యల, దొలకరి తటి పేరియాటవా.డు,
మీటువాటిల్ల , వల రాచ మెచ్చువడని,
సరికజన, మానధనము, లపారతీల.,
గొల్ల లాడెను, భువనంబులుల్ల సిల్లి . | 6-18]
ఈ పద్యమున తొలకరిని దొమ్మరి ఆటతో స$పోల్చిన కవి లోక జత [వళంసార్హ ము. తొలకరి పరముగను దొమ్మరి ఆటపరముగను కవిచే నిందు కి షోపమ కూర్చబడినిది. శ్రేషనా[శయించియే కవి యీపద్యమున చమశ్యా రమును సాధించెను.
పల్లె పట్టులలో మొన్నమె న్నటివరకు కొందరు ఆటగాంగడు తమ విద్యను (బదర్శించెడిచారు. చానినే తెనుగునాట “దొమ్మ రాట” అందురు, ఆ దృళ్యము నిక్కడ అయ్యల రాజు కనులకు. గట్టినట్లు చి[తించినా(డు. తొలకరి దొమ్మరి ఆటగాడుగా కవికి కనివించినాడు. స వానికి శానలసిన ఉపకరణములన్ని అతికినట్లు కవి హ్ ంచెను.
ఇందు తొలకరి తణీ వేరి యాటవాడు కర్త, అతడు తానాడించు దొమ్మ'ళాటకు ఇం దధనుస్సులు అనుగడలు వేయించినాడు. అలముకొను నీట ధారలు ఆను రజ్జువులతో ఆ గడలను బిగించినాడు, గడ యుక్కి నాట్యము చేయు బారు కిందపడిన "దెబ్బలు తగలకుండా మేఘములు.._అను నల్లని వలలను అంతటా నిల్చినాడు. "మేఘములు గర్జించుట మూలముగా వాద్య రవములను గొల్ఫినాడు, అంధము మీదనట్లు hus తీగెలు. అను నటీ
44
పం క్తులను | బేలేపించినాండు. | దొమ్మ రాటలో (స్రీలు గడ యెక్కి నాట్యము చేయుట సిద్దము | వరుసగా ఉబుములు అను శబ్దములు |మోగించెను. సరసులకొక సొంవు సంఘటించినా(డు. నరస మైనవారికి ఆనందమును గూర్చె ననియు, నరన్సులను నించెననియు నిట రెండర్హములు |గావ్యోములు. |
ఇక్కుదిక్కులవారి జెంవుచేసినాడు. అన్ని దిక్కుల వారికి ఆనందమును గలిగించెననియు, అన్ని దిక్కుల నీటిని నించపెననియు రెండర్భములు. భువనము లుల్ల సిల్లునట్లు అనగా లోకము లానందించునట్లు.._నీళ్ళు (పకాళించునట్లు, ఇట్లొనర్భి వలరాజు | మన్మథుడు అను దొర] మెప్పుపొంది, ఆతడు పధికజన మానధనము లపారలీల. గొల్ల లాడెనట. అనగా మార్గమందలి జనుల ధన మును అభిమానమును జూరగొనెనని ఆటగాని పరముగా నర్థము, తొలకరి వరముగా.._-పధికులన విరహులు, అట్టి విరహుల మానభనములను గొల్ల లాడె నని, విరవాులకీవ గ్గ ర్తువతి దుస్సవామనియు కవియిట శ్లేషలో వ్యక్త మొనర్చి నాండు. ఇట్లు తొలకరిని దొమ్మకియాటతో బోల్చిన అయ్యల రాజు లోకపరి ీీనా పాటవ మెంత యున్న త మైనదో యయూ హింవన గును.
55. చెదరి, దశకంధరోదీర్ల జీవనంబు పొలియు, నీచందమున నంచు, చెలుపు కరణి, జీవనము బాసి, వెలవెల్ల నై వసించె, బంధురములై న, మేచక, కంధరములు. (6-88)
జనక తనయాన్వేవణ కనురోధక మైన వర్తాకాలమున సీతావియోగ వేదనచే రాముడు కృశించుచుండగా శరత్కాలమాసన్న మాయెను, అప్పో ట్టున శరద్భతువు నైదు పద్యములలో కవి వగ్గించెను. వానిలో మొదటి దగు నీ వద్యమును కథాంశమునకు( బరిపోషకముగా(. గూర్చి కవి భావి క థఖాసూచన మొనర్చినా6డు.
వర్ష ర్తువున విజృంభించిన మేఘములు శరదృతువురాగ నే పటావంచ లగును. ఈ యంళము నాథారనుగాగొని కవి యిట్లూహొంచినాండు. ఇట కంధర, జీవన శబ్దములు ిష్టములు. కంధర శబ్దమునకు కోంఠ మనియు
45
మఘమనియు. నర్గములు. జీవన శ జమునకు (బతుకనియు, జలమనియు నర థి ములు.
రావణుని గొప్ప జీవన మీవిధముననే నళించునని తెల్పు విధమున, దట్టమైన నల్ల ని మేఘములు తమజీవనమును గోలోయి వెలవెలబారినవట. జీవనమనగా "మేఘనరమున నీరు. మేఘముల జీవనమువలి రావణుని జీవనము గూడ తెల్ల వారవచ్చినదని కవి యీ పద్యమున సూచించెను.
ఎంతటి వారికిని ఎల్ల కాల మొక్క రీతిని సాగదను విషయ మిందిమిడి యున్నది. వర్షాకాల మేఘములు శరద్భతువున నశించును. వర గరషమున విజృంభిం చిన pee కాల మాసన్న మెనపుడు తన (పొభవ మును గోల్లోయి, నశించునను విషయమిందు సూచిత మైనది.
ఈ వద్యమున కథాగమనమునకు జవము జ్రీవముంగల్లించి, యుచా త్ర భావముతో. నలంశార విలసన ముతో- సంద ర్భానుకూల మైన వర్షిన మొప్పుచున్నది.
క6. తనచూవంబుధి మీద6 జాచి, (శ్రవణ ద్వంద్వంబు రిక్కించి, వం చిన చంచద్భుజముల్ సముత్కట కటి సీమంబులన్ బూన్ని, తో కనభిోోవీధికిం బెంచి, యం|ఘు విజీయంగాం బెట్టి? బిట్టూది, (గ (కున నక్కొండయడం౦గ, (దొక్కిః పయికిం గుప్పించి . లంఘించుచోన్ . [6.08]
మ హేందగిరి నుండి సము దలంఘన మొనర్చు వానుమయాకృతి లూ పద్యమున కవిచే కనులకుః గట్టినట్లు మనోవారముగా వర్ణింపబడిన దె. జల శాలియగు వానరుడు లంఘించునప్పుడు వ బ్ర విదయమునానుళ నో యిందు స్వాభావిక ముగా జి తింపగ బడినది. ఇడి యొక అద్భుత మైన భావన. మూర్తి చితణమున సీ సీరరూపమును వర్ణ ంచుటకం"బ చరరూసమును వరి ంచుట దువ, రము. స్పిరరూవ వర్ణనమునందును, చల్టదూప వర్ణనము సంతన గూడ నయ్యలరాజు సిద్ధవా స్తుంే,
46
57. గిరి కార్ముక నిగ్గత మై, వారి శర, మపుడనుర పుర, వరాభఖిముఖంజై , సురగరుడ దురవలోక త్యరతో(, జనె, నొక మవోరవం బుదయింవన్. [695.7]
ఈ పద్యమున కవి వాడిన శ్లేషపానుపొణిత ధ్వని గమనార్హము. ™ యె కొండ యనెడి వింటి నుండి వెల్వడిన కోంతి యనెడి బాణము లం కాభిముఖ ముగా నేగనని యొక యర్థము. ఇది రూపకము. రూపకాలంకార సౌందర్యమునంటుంచి 'రెండవయ్యము నూహింపనగును, (తిపురాసుర సంహార మొనర్చునపు డీశ్వరునకు విల్లు మేరుపర్వతము. బాణము సౌదాత్తు వారి, ఈళ్వరుని కార్ముకమగు మేరు పర్వుతమునుండి బయల్పడిన నారాయ ణా, నము రాకన వురాభిముఖముగా నేౌెనని యిందలి శే వూర్భ ము, an
నా డీశళ్యరుడు నారాయణా న్ర్రముచే శిపురములను భన్మ 'మునర్చి నా(డు. అశ్లే నేడు హనుమ లంశకానగరనును భస్మ మొనర్చునని కవి యీ చిన్ని పద్యమున ధ్వనింప6 చేసినాడు, ఇట్లు కా వ్యాత్మయగు ధ్వనిని శేమతో నను |పాణిత మొనర్చిన అయ్యల రాజు నేర్చు (పళంసార్డ ము, శైపాలంకార మొక న ర్రకివలె వివిధ భంగిమల యీతని కావ్యమున నాట్య మొనర్చినది. ఈ శే షవిషయమున అయ్యల రాజునకు ఆంధ వాజ్బ్యయమున విశిస్టజ్టానము గలదు,
58. ఘూక కుటుంబినీ కోటిలో, నడిరేయి, కవ జక్కవ జవరాలు, చిక్కినట్లు, జరఠ బిడాలి కా జాలంబులోవల., జిలుక ము _తెదువ, మెలంగినట్లు మత్త శిఖండినీ మాలిక లోవలం, బాప కన్నియ, దగుల్పిడిన యటు, ag కిశన మృగాదన గృహిణీ గణంబున లేడి యిల్లాలు నులిం చినట్లు,
47
"వష భీషణ, దానవ వితతిలోనం,
దల్ల డంబుల(, బెదవులు దడుపుచున్న,
సాధ్వి, రఘువీర గేహిని + జక్క 6 జూచి,
యవునొ, శాదొ, కదాయని, యనిల సుతుడు. | 6.180]
అళోవనిలో సీతను వానునముంతు6డు గాంచినవుడు ఆమె అవస్థాచిత్రణ మును కవి కన్నులకు గట్టినట్లుగా మనోవారముగా. జి[తించినాండు. అశోక వనిలో రాతసన్త్రీల నడుమ భయపడుచున్న సన దయనీయన్థితిని కవి యిందు వర్ణించెను. అపుడు, భయానక రసమునకు సీత ఆలంబనవిభావము. ఈ భయావస్థ ఆమె కరుణ రసావస్థ క జలమును గూర్చినది..
ఇందు కవి వాడిన ఉపమాలంకారము సీత యవస్థను జట్టియిచ్చు చున్నది. సీతకు వాడిన యుపమానములు అచ్చ తెనుంగు సమాసములలో నున్నవి. 1. జక్కన జవరాలు వ. చిలుక ముళత్తదువ లి. పొం
కన్నియ 4. లేడి యిల్లాలు- |శ్రవః పేయములగు చక్కని తెనుగు నుడి కారములు. రాకుస స్త్రీలకు వాడిన యుపనూనములు సంస్కృత సమాస భుటిత ములు. ఈ సడద్భయంకర మైనవి. 'జక్కువ, చిలుక మున్నగువానికి (పాణాంతక మైన శ (త్రువర్షములో నివి 1. ఘూక కుటుందినీ కోటి 9. జరఠబిడాలికాజాలము లి. మత్త శిఖండినీమాలిక . 4. కితవమృగా దన గృహిణీగణము.. ఈ యుపమానములనుబట్టి సీత రాతన్యనస్త్రీల మధ్య నెంత భయవిహ్వాలయై యున్నదో యూహింపనగును.
59. అన్నా ! నీవు పుల న్త్యవంశమణి వై, యాఖండలాదుల్, బళీ, యౌొన్నత్యంబిదిరా, యనన్ బతికి, నీవయ్యా : యిచేమీ? యవిచ్చిన్న (పొభవనాళ హేతువు, పరస్త్రీ కాంత చాలింపు, మిం తన్న 'న్నేలినవాండు రాము(డితరుల్ నాకుందనూ సంభవుల్ .
(8-160)
శావణుండు అకోకవనిలో సీత కడశేతించి తన్ను అంగీకరింపుమని దురు పలాడివాండు. అంత సీళాజేవి, వాని మాటలను' తృణీకరించి వానికి సతి బోధించుచున్న డి. శావణుని వంశ గౌరవమును (బళంసించిః (బ్రహ
48
వంశము బుట్టి, యిం|దాదులచే భళీ యనిపంచుకొన్న నివు సర్వనాళ హేతుకమగు పర (స్త్రీ కాంక్ష చాలింపుమని బోధించినది. శనభ ర్త రాము! డని, యితరులు తనకు కుమారులని చెప్పినది. ఇట్లు చెప్పుటలో. రావణు డను తన కుమారుడని, తాను జగన్మాతనను ధ్యని గలదు పగ్యస్త్రీ కాంత పతన హేతువు _ అను సందేళమును సీతచే రావణునకు. చెప్పించి, కవి లోక మునకు ఈ సందేళము నందించినాండు, ఈ పద్యమును కవి న లభ నుందర మెన సంవాద శై లిలో( గూర్చినాండు
60. ఉగ ధనుర్విభేదనునకో మణిము[దిక : నీవు నేను. బా ణి గవాణం బొనర్చి, కరుణించుటకుం దగియున్న యున్మ్కి, యు న్య గమతిందలంచి, (పాణ సఖిన్నను( బాటివెవ, జ త్యు(గ విపద్దళ న్నొగిలి యున్నదిగా, యని చూశవచ్చి శే. L6-1827
వానుమంతు(డు సీతకు రాముని 'శేమముం చెల్సి, తాను రాము దూతనని, ఆమెకు నమ్మకము పుట్టించుటకై రామునంగుళీయకొము సీత కానవాలుగా నిచ్చినాండు. అపుడు సీశాలేవి సొందిన యానందమున కంతులేదు. ఆ ముద్దుటుంగరమునే . క్రీ రామునిగా భావించి, ఆమె భ కితో పూజించినది. మరియు నిప్పట్టున సీత పొందిన శోకనును వివరించు తణిని అయ్యలరాజు కరుణరస పోమణ సామర్థ్యము వ్య క్తమగుచున్నది. రామాంగుళీయకమును నందర్శించునపుడు సీత పొందిన శోకమును, ఆనంద మును. వర్ణి ంచుచు కవి పదునాల్లు పద్యములు రచించినాడు. ఈ వద్య ములన్నియును ఆణిముత్యములే. అయ్యలరాజు రాముభ[దుని మవో కవి యనుటకీ పద్యములే చాలును. ఆ పద్యములన్నియు నుచావారణ యోగ్య ములే, వానిలో మొదటి పద్యము మ్మాతమిటనీయంబడినది, _ మీగిలిన పద్యములను గూడ సహృదయులు చదివి యానందింతురు గాక్ష |
| (పకృతము సె పదకామున ఉంగరము తన్ను చూడవ చ్చి నందుకు గత తన కృతజ్ఞతను వెల్ల డించుచున్న డి, “ఓ మణి ము(దిళా : భవ ధను
49
ర్భంగ మొనర్చిన రామునకు నీవును నేనును ఒక్కనాడే పాణి గవాణ మొనర్చి, ఆ స్వామి కటాతమును పొందియున్నాము. అది మనస్సున దుంచుకొని |పాణసభఖి ఆపదలో నొచ్చియున్నది గచా ! యని నన్ను చూడ వచ్చినావా ? _ అని ఉంగరమువై తనకు గల న్నేవా భావమును, |పీతిని వ్యక్త 'మొనర్చినది.
61. వారిమీద, వనధి వంచినంత ఫలము, వారి వాడు తగుల వె చి చనిన, మిగిలి కాలుచున్న, మీ మీ గృవాంబుల, చిచ్చులాజ, నీరు చిలికి కొనిన. [ 7.56]
వానర నేనపె సము(ద్రము నెత్తి కుమ్మరింతుమని వీరాలాపము లాడు రాతసులతో విఖిషణుండిట్ల ను చున్నా(డు. చారివాడు అనగా హనుమంతుడు తగులబెట్టగా నింకను మిగిలి కాలుచున్న మీమీ యిండ్ల “చిచ్చులార్చుకొనుండు. వారిమీద సనముుదము వంచినంత ఫలమని _ విఖీషణుండు రాతన వీరులను వెటకారము చేయుచున్నాండు. ఈ చమత్కా రము నున్నితముగాను, క ర్హవ్యమును బోధించునదిగా నున్నది. ఇట్టి చమత్కారములు చతురో కులు రామాభ్యుదయమున విరివిగానున్న వి.
62, పరుబో క్రి బాధ చూడకు, పరిణామసుఖంబు చూడు, |జతికెద వసురే శర | మందుశేదు చూడకు, ెరిగిన 'తెవులడ(గ జూడు, పెద్ద తనానన్. (7-15)
విఖిషణుండు రావణునకు హిత ముపచేశించుచున్నాడు. దుర్భోధ లొనగ్బు రాతసులందరు నీకు హితులుగారనీయు, యుద్ధమున వారందరు చచ్చి. కీచావునకు కారకులగుదుర నియు విధీషణుడు అవలనటె చెప్పినాండు. సీతను రామునకు నమర్చించి, చేతులు జోడించి ఇల్లు నిల్చుకొనుమని, తన మాట పరువముగానున్న దని బాధసడవద్దని....ముందు రాబోవు సుఖము నాలో చింపుమని చెప్పినాడు, ముందుచేదు చూడక “పెద్దతనాన చెరిగిన : వ్యాధిని (పరస్త్రీ వ్యామోవాము) వ మాన్నుకొమ్మని దృష్టాంత పూర్వకముగా
50
భోధించిగా(డు. “హితం మనోవారిచదుర్ల భంవచ్కఃి” అను భారవి మవోకవి వాక్యము స్ఫురణకు వచ్చునట్లు వి విఖీషణునిశే రావణునకు కవి చక్కని యుప 'దేళమును జేయించినా(డు.
68. తనదు |పాగోశ్వరికి, మహీతనయ కేడ యావహిొల్లునొ, దురవస్థ, యనుచుగాక, చుజుకు. జూపుల, రఘుపతి జూచినపుడ, అంకయాహుతి6గొనం డె నిశ్ళంక మహేమ. (7-178)
సువేలా (ది నెక్కి లంకంజూచిన (శ్రీరాముని [కోధమూర్తిని కవి యీ పద్యమున కమనీయముగా వర్ణించెను. తన [పాణేశ్వరియగు సీతలంకలో నున్నది గడా! ఆమెకెచట దురవస్థ గల్లునోయని జంశెనుగాని చుటుకు చూపులతో, జూచినవుడే రాముడు తననుహిమచే లంకనాహుతిగా.( గొనడా ? అని కవి రాముని కోధమునుత్మృష ముగాం జి తించినా(డు., ఈ శంకయే లేనిచో తన చూపుచేతనే లంకను కాల్చగలళ క్రి రామునిలోనున్న దని, ఫాలాశతున కాత (డు తుల్యుండని కవి యీ సందర్భమున రాము మహి మను (బళంసించినాండు. ఈ కవి గొప్ప భావుకుడు, ఈతని భావనాళ క్రీ అసాధారణ మైనది. '
64. నిను దన చంక వై చుకొని, నీరనిధాన చతుష్టయంబునన్ జని చని, సాంధ్యకృత్యములు సల్పెడునంతకు( (దిప్పి తెచ్చి, "వెం పుననట వై చి, కొంకరలుపోయిన, నీమెయి చక్కనొక్కి, పో ననిచిన, వాలిలందనుండ, నంగదుంటన్ , దశకంఠ: వింటిచే. (7-268,
అంగద రాయబారఘట్టము. ఆంగదుండు రావణునితో నిట్ట ను చున్నా(డు. “ఇంతకును నీ వెన్వడనని నన్ను (పళ్నింతువేమో ? నిన్ను చంక నిణికించుకొని నాలుగు సము ద ములందుమునిగి స సం ఛ్యాకృత బ్రములు ముగించు కొనినపిమ్మట నేల(గూలవై చి, కొంకరలుపోయిన నీశరీరమును చక్క బెట్టి విడిచిన మవోబలశాలిని వాలిని మజచిపోవుగచా ; ఆ వాలీ కుమూరుడనే నేను. నన్ను అంగదుండందురు. విన్నావా దళకంళా” అని అంగదుడు
వ్
రావణునకు తన ఆభిజాత్యముం| బకటించెను. నొ శం డిచే పరాభవమందిన నీకు నా చేతను పరాభవము తప్పదని, అంతటివాలిని గూల్చిన రాముని చేతిలో నీకు చావుతప ప్పదని.___ధ్వని యిందుంగలదు. రావతునకిదియికే పాచ్చలిక,
ఇట్లు సంవాద శైలిని |పసన్న ధోరణిలో నడుపుచు నీకవి రచించిన పద్యములిం కెన్నో గలవు. సంవాద శైలీ సందర్భములందు వై ళశద్వ్యమవళ్య వాంఛనీయము. అట్టి వెళద్యము రామభ|దునకు(గలదు. పాతల సంభాష ణఅములందు చైతన్యము తొణికినసలాడుచుండును.
65, అ|భంకష, రధ, కపి చి (త భమణంబుల, వెలింగె, (వళయాంతక, ఖా ల (గ్రాజిష్లు, (భుకుటీ వి భమ, "ధౌ శేయ మైన, విల్లుందానున్ . [81297
రావణుళ క్రిచే లకణుడు మూర్చపోయినపుడు రామునకు రావణుని "పవచ్చిన (క్రోధ మ్మపతిమానము. దుఃఖముతో తమ్మునివంక జూచుచు, కోపముతో రావణుంజూచుచు కన్ను లెజ్జుజేసి యిట్లనినాండు. “రాకు సొధమా ! నీపొపము మితిమీరినది. |జహ్మోదులను శళరణుజొచ్చినా విడువక నిన్ను వధించి తీరుదును అని పల్కి రావణునితో యుద్ధమునకు6 దలపడిన రాముని |కోధ స్వరూపమును శాద్ర రసానుకూల మైన పద| ప్రయోగ మొనర్చి కని యీ పద్యమున నద్భుతముగా( జి తించినా(డు.
రాముడు వానుమద్యావాన మెక్కి రావణు నెదురొన్నా(డు. వానును తన శరీరమును మిక్కిలి పెంచి చుక్కలదాకా నిక్కినాండు. అంత యెత్తున వానుమంతుని మూపు వై నధిష్టించియున్న రామచం దుడు మింటి నొరయుచు వానుమ చిత్ర| భనుణములతో, [పళయ కాలపు యముని నొసటి యందు కదలు కనుబొమ పొలుపు నింపు వింటితో ఎంతో క
(ప శాళింఛినాండు.
52
రాముని [కోధ స్వరూపమును ఓజిీగుణ (పధాన మైన గడీ రీతిలో, గన్నులకు( గట్టనట్లుగా క్ి చితించినాండు. ఇట్లు తలపడి రాముడు రావణునితో నొనర్చిన యుద్ధ మనన్వయము.
66. కలిత సు|గీవయె, కడు (బళ న్తివహించి,
కుముచా ప్త, ముఖ, వికానమున( బొలిది
పకట, రంభోరు వై భవమున( భాటిల్లి "కేసరి మధ్య యె, కీర్హ(ం గాంచి
స్ఫురిత లీలాంగద భూషితయె, మించి, తగు, గజగామిని యగుచు, నలరి
ఘన, చ కజఘన వె ఖరిజాడ, ర ంజిల్లి కార్ముక |భూభంగి, గరము మెజిసి
కంచు, దశకంఠ ! యలరు, నిజ్యాకు వంళ నృవునిముందర, సాజాత్క్మరించు, విజయ లత్మీయును బోలె, భువన కూలంకమో[ గ, నిక మోచార, వానర వీర నేన. [7-198]
రావణ పేరితు లై వచ్చి చూచిన శుకసొరణులను రాతుసులు వెను దిరిగిపోయి రామసేనా విశేషములను రావణునకు. చెల్పుదురు. వానర నేన 'రామునిముందు సాొజాత్కరించిన విజయలమ్మీవలె నున్నదని ఆ కుకసారణు లను చారులు రావణుని కీ పద్యమున( జెప్పుచున్నారు. ఈ పద్యమున చానర వేనపరముగను, విజయల మ్మీపరముగను వాడిన శ్లి ష్లోవమ అయ్యల రాజు శేష కవితా నై పుణ్యమునకు జయప తాకమునలె నున్నది,
ts కలిత ను] గవ. సు| గీవునితో గూడినది _ వానర "దీన చక్కని కంఠము [ మెడ) గలది _ విజయలక్ష్మి.
బె, కుముదా ప్ర ముఖవి కాస. కుముదుడు ముఖభాగమున గల్లి వికసించునది. శుముద == కలునలకు ఆ వుడు. చంద్రుడు .. చం|దునినంటి ముఖముగలది,
ఏ3
రంభోరు వై భవ. రంభుని గొప్ప వైభవముగలది _- రంభ తొడలవంటి తొడల చక్కదనముగలది,
"కేసరిమధ్య-.- "కేసరి _ అనువాడు మధ్య భాగమున గలది _ సింవాము నడుమువంటి నడుముగలది,
అం గదభూషి త. అంగదునిచేత అలంకరింపబడినది. భుజకీ రులచే థోఖించునది.
గజగామిని... గజునితో నడచునది. వనుగువలె నడచునరది.
ఘన చ్యక జఘనవై ఖరి.__. పెద్ద చక్రముల తీరైన గొప్పవిధము గలది. గొప్ప చ కములవంటి పిరుదులుగల ది.
కార్ముక | భూభంగీవి రాజిత __- విండ్లు కనుబొమ తీరుగా [పకా శించునది. విండ్ల వంటి కనుబొమతీలుచే ఒప్పునడి. :
ఇట్టి వానర నేన విజయలమ్మీవలె ఇజ్వాకువంళ | పభువునెదుట సొజె
త్కారించుట కంటివా ? అని కుకసారణులు రావణునకు రాముని వానర సె న్య మహిమను వర్షించి చెప్పినారు. ఇప్పట్టున నిటి శే షసామాన్యులకు ann (x) (A) ఓక ౧ సాధ్యముశాదు, తన చారులు శ తుస్తోతము వేసినందులకు రావణుడు వారి పె నుండిపడినా(డు.
రామాదుల పరా|కమమును శుకసారణులు కింది రితి ననేక విధముల
రావణు నెదుట (పశంసించినారు.
ద్భ క శయంబు నంభొలుచు, చేవునశేని, నజేయుల వ్విఖుల్ +
యో
వ కి యె, వాణియుం బొగడ, వారల దీ ప్తి, కపీందులం జతు వ ॥
ర్వ క్తుడు నేగ్చునే, భుజగవర్యువళం బె గణింప, నింక, నీ
పక్తిమ పూర్వ సంచిత తపః ఫల మెట్లగునో దశాననా £
54
“దేవా! ఆ (వభువులు ముక్కంటితై నను అజేయులు. వారి తేజ మును వర్ణించుటకు వాణి కూడ చాలదు, చతుర్ముఖుడు బాలడు. మలి మా వలన నేమగును? నీ (పక్తిమ == పండిన) తపః ఫలమెట్లున్నదో అని రావణునితో నన్నారు. తరువాతి పద్యములో” పగదాయ చూడ్కికిన్ వేడుకగొల్చరే ! వినిన వీనుల విందులుగా వె తత్కథల్ "అని ళ తువుల చూపు లకును వేడుకగొల్చు నుందరాకారులును, వారి కథలు శో తువులకును వీనుల విందొనర్చుననియును ఆ భటులు రావణునకు ( 'జప్పినారు.
రామలక్మణులు దృ క్తి $తయంబునంబోలుచు 'దేవున శేనిన "జేయు లంట. ఇందు కవి వాడిన దుష్కర పానము రామలజ్ష్ముణుల అమాథు పరా|క్రమమును జాటుచున్న ది; మరియు నయ్యల రాజు పాండిత్య కెండీర్య మును '"బెల్పుచున్నది ఇప్పట్టుననీతడు (వాసిన దుష్కర [(పాశయు ను లగు మరి రెండు పద్యములను జి త్తగింపుడు.
68, వాస్త సురారి సతత వరా వరి యయ్యెనొ 1 కాక, బవీంనీ వనన్త్యము వంశమున్ , కెలుపవచ్చిన, వానర వీరు, లేల, పొ లస్త్య ! వృధా విరోధ, మకళంకనిలా నుత నిచ్చి, రాఘువో పాస భిలావ పూని, నిరపాయనుఖస్థితి నుండ. జెల చే.
EB ,(-202]
69. _స్వర్హంటా పథసీమ నిల్చి, యమరుల్ , సంతోవ మందన్, నువో నిర్జాతోగ, రఘూ త్రమాన్ర్రనివాతి, న్నీ శేటికిన్ గీడ్వడన్ , దీర్గ [కోధము మాని, మానిని, ధరిత్రీ పుత్తి 9, నిమ్మా, భవ ద్దోర్లోర్య కమ, వి క్రమంబులు, వృ ధాన్టూలంబులౌ, చెప్పితిన్ [71-2087
ఈ పద్యములయ్యల రాజు (పౌఢశైలికి నిదర్శనము. ఈత ని పద్య రచనా సౌందర్యమునకును, సులభ. శౌలికిని శుకసారణులు రామలత్మణు లను (బళంసించిన రెండు, మూడు పద్యముల నుదావారించి, ఈ కవిళా వైభవ వ్యాసంగమును ముగింతును. . ౨౨.
శీ
buy
70. చిభుత [పొయంబు వాడు పసిండి చాయ సల” మునుగల వాడు, విలు కాం[డ మేటి వాడు, వీర రస మిట్టి రూపమై వెలయు వా(డు, రాము తమ్ముండయా, వాండు, రాశ్షసేం[ద ! [1-200]
55
71, ఇందు శతంబునేలు మొగ, మికుళరాసనకోటి నీనుచ క్కందమున్ దనరు తొలుకారుమొగుల్ జిగిమేనివాండు, అం కం దెరలించు మాడ్కి-6, గనుకం,ద నుజాన్యయ మొక్క (గుక్కం+|మిం గందమకించు మించు విలుకాండల రాముడు, చూడు.
రావణా ! | 7-198]
72. మునుగా చెంగతు, వం[ఘి ధూళి శిలంగంబు[ గీవం గావించె, శం
భునివిల్ దుంచె వరించెసీత, భృగు రాముం గెల్బె గూల్చెన్ ఖరున్ !
దునిమెన్ మాయ మెకంబు, చేళి రవిపుత్తు9న్ , వాలి( దూలించె+ వ్వనధింగ యై ! విఖివణున్ నిలిపె, నిజ్యూకుండు సామాన్యుడే [7198]
ఊకిణలాళాలనానాలలువాదారాలపపకెతు
“" చుట్టారొ ఈవరించుకుని వున్న చీకటిని ఆట్టువంటూ కూర కంటి, ప్ర ప్రయత్షింఠు ఎంతో ఇరీన్లే దీపాశన్న్షయంనో వకిగంచడం మంబది*
CTR
యువభారతి మీ అభి పాయాల్ని
ఆహ్వానిస్తున్నది
యువభారతి *'లవారీ” ఉపన్యాస కార్య[కమాలు-[ కచుక ణలు “నందిని” గూర్చి జనాభి పాయాల్ని చేక్రరించాలని మా నంకల్పం. కింది విషయాల “పి విలువైన మీ సూచనలు తెలివితే సంస్థ భవిష్యళ్కార్యకలాపాలు తీర్చిదిద్దే [పయత్నంలో తాము సవాకరించిన వాకౌశారు. శ ఈ పుస్తకం చదివారుకదా! మీ అభి పాయాన్ని నిర్మొవామాటం గా వెంటనే మాకు తెలిపి _మా కృషిని (పోత్సహించండి. * మానందిని వతిక చూశారా! బాగా నచ్చిన లేక నచ్చని శీ కలేవి? ఎందుచేత? ఇంకా ఏయే శీర్షికలు (పవేశ పెడితే బాగుంటుంది? *నందిని"ని అత్యుత్తమ సాహితీ ప్మతికగా తీద్చిదిళ్టందుకు మీ సలవోలు, నూచనలేమిటి! | యువభారతి నిర్వహిస్తున్న “లఅవారీ" ఉపన్యాస కార [క మాలతో మీ రెప్పుడై నా పాల్గొన్నారా! ర్చి అభి పాయ మేమిటి? భవిష్యత్తు లో 'లవారీ” ఉపన్యాన కార్య|క్రమాలు ఎలావుంశు బాగుంటాయని మీరనుకుంటున్నారు? * యువభారతి (సచురణల్లో కొన్నింటినై నా మీరు చదివారా? మీకు నచ్చిన లేక నచ్చని |పచురణలేవి? ఇంకా ఎలాంటివి |పచురి స్టే బాగుంటుంది? * సంస్థ పథ కాలు “సాహితీమి[త” “భారతీమి త, “భారతీ భూవణ' లలో మీరు సభ్యులా? సంస్థ [పచురణలు మీకు అందుతున్నాయా?
యువభారతి [పచురణలను మీ మీ|తులకు పరిచయం చేయండి యువ భారతి [పచుగణలను మీరు బహుమానాలుగా ఇవ్వండి. మీ పరిచయమున్న పాఠశాలలచే కొనిపించండి. మీ పరవతిని వినియోగించి *నందినిలో వ్యాపార (పకటనలు ఇప్పించండి,
చుట్టూరా. అవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకన్న [పయత్నించి చిన్న దీపాన్నయినా వెలిగించాల'సే దే యువభారతి ధ్యేయం. దూర పాం శాల మి|తులు వాద రాబాదు వచ్చిన వుడు తిలక్ రోడ్
లోని ఆం|ధ సారస్వత పదిషత్ భవనంలోని మన కార్యాలయానికి విచ్చేయం డని ఆవ్వోనిస్తున్నాం. oT .. యువభారతి